Home » KCR
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖను హైఅలర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్ జారీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే విచారణ జరుగనుంది.
జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాసి సిట్ నోటీస్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో నోటీసులు జారీ చేసిన విధానం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఎక్కడ విచారించాలనే అంశంపై సిట్ అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్హౌస్లో కాకుండా హైదరాబాద్లోనే విచారించాలని నిర్ణయించారు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ..
కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ విచారణకు సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ తేదీపై నిర్ణయం తీసుకోనున్నారు..
సిట్ నోటీసులపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ మేరకు గురువారం సిట్ అధికారులకు ఆయన లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు..
ఫోన్ ట్యాపింగ్తో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఇందులో సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రోజువారీ టీవీ సీరియల్గా మారిందన్నారు.