• Home » KCR

KCR

నిజామాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: సీఎం రేవంత్

నిజామాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: సీఎం రేవంత్

నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని.. దాంతో నగర కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన

ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని ఆయన వివరించారు.

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్‌‌వీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతోంది..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్

కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖను హైఅలర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్‌ జారీ చేశారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే విచారణ జరుగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి