• Home » KCR

KCR

KCR: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్

KCR: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్

KCR Health Checkup: ఆరోగ్య పరీక్షల కోసం మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట కుటుంబసభ్యులు ఉన్నారు.

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

MLC: చట్టానికి ఎవరూ అతీతులు కారు..

చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు కవిత వెళ్లగా..

CM Revanth Reddy: నేనున్నంత వరకు కేసీఆర్‌ ఫ్యామిలీని  కాంగ్రెస్‌‌‌లోకి రానివ్వ

CM Revanth Reddy: నేనున్నంత వరకు కేసీఆర్‌ ఫ్యామిలీని కాంగ్రెస్‌‌‌లోకి రానివ్వ

నేను ఉన్నంత వరకు కేసీఆర్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీలో చోటు లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ది తెలంగాణ ద్రోహుల కుటుంబమన్నారు.

BRS: కేసీఆర్‌ ఫాంహౌస్‌‌‌లో జారిపడ్డ పల్లా

BRS: కేసీఆర్‌ ఫాంహౌస్‌‌‌లో జారిపడ్డ పల్లా

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయపడ్డారు. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు.

KTR: కేసీఆర్‌ వెంట్రుక కూడా రేవంత్‌ పీకలేరు

KTR: కేసీఆర్‌ వెంట్రుక కూడా రేవంత్‌ పీకలేరు

గతంలో చిల్లర పనులు చేసి, బ్యాగులు మోసి జైల్లో పడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

KCR: నీటి నిల్వ నిర్ణయం  అధికారులదే

KCR: నీటి నిల్వ నిర్ణయం అధికారులదే

కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌కు తెలిపారు. పంప్‌హౌస్‌ హెడ్‌కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.

CM Revanth KCR Family: కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth KCR Family: కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth KCR Family: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులన్నారు.

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్  ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: విచారణ ముగిసింది.. కేసీఆర్ ఏం చెప్పారంటే

KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.

Chamal Kiran Kumar: కేసీఆర్‌ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న

Chamal Kiran Kumar: కేసీఆర్‌ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న

Chamal Kiran Kumar: కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి