Home » KCR
గతంలో చిల్లర పనులు చేసి, బ్యాగులు మోసి జైల్లో పడిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్కు తెలిపారు. పంప్హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.
CM Revanth KCR Family: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులన్నారు.
KCR Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణ ముగియడంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది.
Chamal Kiran Kumar: కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
KCR Kaleshwaram Commission: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నిమిత్తం కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీఆర్కే భవన్లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్ను విచారించనున్నట్లు తెలిసింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు నేరుగా ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కువెళ్లారు. సోమవారం సాయంత్రం ఫాంహౌస్కి వెళ్లిన హరీశ్.. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పథకం ప్రకారమే లొంగిపోయి సిట్ ఎదుట హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.