• Home » KCR

KCR

T Jagga Reddy: కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా

T Jagga Reddy: కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా

కేసీఆర్‌ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠా అని, అందులో కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఒక సభ్యుడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు.

Bandi Sanjay:  కీలక ఆధారాలతో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్.!

Bandi Sanjay: కీలక ఆధారాలతో సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్.!

కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కొద్దిసేపట్లో సిట్ విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తోపాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Kavitha: తండ్రి కోసం కవిత న్యాయ పోరాటం!

Kavitha: తండ్రి కోసం కవిత న్యాయ పోరాటం!

బీఆర్‌ఎస్‌ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది.

CM Revanth Reddy KCR: ఎర్రవల్లే చర్లపల్లి!

CM Revanth Reddy KCR: ఎర్రవల్లే చర్లపల్లి!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదని, ఆయనకు ఎర్రవల్లి ఫాంహౌసే చర్లపల్లి జైలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను జైల్లో పెట్టుకున్నారని చెప్పారు.

KTR React: అందరి లెక్కలు సెటిల్ చేస్తా : కేటీఆర్

KTR React: అందరి లెక్కలు సెటిల్ చేస్తా : కేటీఆర్

ఓ మాజీ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం మళ్లీ రాష్ట్రంలో దుమారం రేపుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవడెవడో ఎదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.

Harish Rao KCR: ఇప్పుడేం చేద్దాం?

Harish Rao KCR: ఇప్పుడేం చేద్దాం?

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మరోసారి సమావేశమయ్యారు.

Harish Rao: కాళేశ్వరం  నివేదిక..  కాంగ్రెస్‌ సర్కారు కుట్ర!

Harish Rao: కాళేశ్వరం నివేదిక.. కాంగ్రెస్‌ సర్కారు కుట్ర!

కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ముందుకు తెచ్చిందని.. ఏదో ఒకరకంగా కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

Uttam Kumar Reddy: మామ, అల్లుళ్లు మేడిగడ్డను కుంగబెట్టారు

Uttam Kumar Reddy: మామ, అల్లుళ్లు మేడిగడ్డను కుంగబెట్టారు

మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్‌, హరీశ్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Minister Uttam Kumar : కేసీఆర్, హరీష్ రావుల బండారం బట్టబయలైంది : మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar : కేసీఆర్, హరీష్ రావుల బండారం బట్టబయలైంది : మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు.

CM Revanth Reddy: ఊరు మార్చి.. పేరు మార్చి..

CM Revanth Reddy: ఊరు మార్చి.. పేరు మార్చి..

ఊరు మార్చి.. పేరు మార్చి.. అంచనాలు మార్చి.. అవినీతి, అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఈ విషయాను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి