Home » Karnataka
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.
నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటకలోని ఓ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. మంచి, మర్యాద నేర్పాల్సిన గురువు విద్యార్థి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. చిన్న తప్పు చేసినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని దారుణంగా హింసించాడు.
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
తాను రాజకీయగా ఎదిగేందుకు, మంత్రి అయ్యేందుకు ఆర్ఎల్ జాలప్ప కూడా కారణమని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. జాలప్ప శతజయంతి సందర్భంగా ఆదివారం జాలప్ప అకాడమీ, జాలప్ప లా వర్సిటీ, శతమానోత్సవ భవనాలను లాంఛనంగా ప్రారంభించారు.
చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దేశలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాలిటీ దీనిని పరిష్కరించడం లేదని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ చెత్త సమస్య దయనీయంగా ఉందని మజుందార్ ఇటీవల ట్వీట్ చేశారు.
నిరీక్షతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లను కూడా చెక్ చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
చికూస నాయక గత కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్లో ప్యూన్గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జీతం అందటం లేదు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు.
కర్ణాటక కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ శివాన్షూ రాజ్పుత్పై ఆయన భార్య డా.కృతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాన్షూ, ఆయన కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తనను వేధించారని అరోపించారు.
గురువారం సాయంత్రం ప్రియ కాలేజీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉంది. మంత్రి మాల్ వెనకాల ఉండే రైల్వే ట్రాక్స్ దగ్గర విఘ్నేష్ ఆమెను అడ్డగించాడు. ప్రియ కళ్లల్లో ఉప్పు చల్లి గొంతు కోసేశాడు.