Home » Karnataka
తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్పై మండిపడ్డారు. అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని అన్నారు.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తోసిపుచ్చారు.
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.
పూజల పేరు చెప్పి ఓ జ్యోతిష్యుడు దారుణానికి ఒడిగట్టాడు. బ్యూటీషియన్పై పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం బయటకు చెబితే భర్త, కుమారుడు రక్తం కక్కుకుని చనిపోతారంటూ భయపెట్టి మరీ దారుణానికి పాల్పడ్డాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ రాజణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రాజకీయ నిస్సహాయుడిగా ఉండటం చూస్తుంటే ఆయనపై ఎవరైనా చేతబడి చేసుండొచ్చని అనిపిస్తున్నట్టు చెప్పారు.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
ఓ మహిళ డబ్బు కోసం సొంత పిన్నిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసింది. మర్డర్ జరిగిన సంవత్సరం తర్వాత నిందితులకు ఊహించని షాక్ తగిలింది.
రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్లోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.