• Home » Karnataka

Karnataka

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

జిప్‌లైన్ ప్రమాదం.. 40 అడుగుల ఎత్తునుంచి పడ్డ పర్యాటకుడు..

జిప్‌లైన్ ప్రమాదం.. 40 అడుగుల ఎత్తునుంచి పడ్డ పర్యాటకుడు..

కర్ణాటకలోని దండేలీలో జిప్‌లైన్ ప్రమాదం చోటుచేసుకుంది. జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా సేఫ్టీ లాక్ ఊడిపోవటంతో ఓ పర్యాటకుడు 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.

ప్రేమోన్మాది ఘాతుకం.. రద్దీగా ఉండే బస్ స్టాండ్‌లో యువతి దారుణ హత్య

ప్రేమోన్మాది ఘాతుకం.. రద్దీగా ఉండే బస్ స్టాండ్‌లో యువతి దారుణ హత్య

కర్ణాటకలోని బంట్వాల్ కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

రక్తపు మడుగులో భర్త, కుమారుడు.. పక్కనే ఫోన్ చూస్తూ కూర్చున్న భార్య!

రక్తపు మడుగులో భర్త, కుమారుడు.. పక్కనే ఫోన్ చూస్తూ కూర్చున్న భార్య!

డాక్టర్ భర్తను హతమార్చి, ఎనిమిదేళ్ల కన్నకొడుకును కత్తితో పొడిచిన భయంకరమైన ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ఇల్లంతా రక్తసిక్తంగా ఉంటే, భర్త శవం పక్కనే నిందితురాలైన భార్య మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం సంచలనం రేపుతోంది.

మహిళా న్యాయమూర్తిపై వృద్ధురాలి చేతబడి.. సీటుపై తెల్ల ఆవాలు చల్లి..

మహిళా న్యాయమూర్తిపై వృద్ధురాలి చేతబడి.. సీటుపై తెల్ల ఆవాలు చల్లి..

ఓ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలన్న ఉద్దేశంతో 65 ఏళ్ల ఓ వృద్ధురాలు పిచ్చి పనికి తెరతీసింది. మహిళా న్యాయమూర్తిపై చేతిబడికి పూనుకుంది. కోర్టులో మహిళా న్యాయమూర్తి కూర్చునే సీటుపై చేతబడికి సంబంధించిన కార్యకలాపాలు చేసింది.

పీఆర్‌సీపై కర్ణాటకలో పొలిటికల్ హీట్.. పాక్ జాతీయులు అరెస్ట్

పీఆర్‌సీపై కర్ణాటకలో పొలిటికల్ హీట్.. పాక్ జాతీయులు అరెస్ట్

రాష్ట్రంలో నివసిస్తున్న వారందరికీ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు (పీఆర్‌సీ) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిని ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో చిక్కబళ్లాపూర్‌ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..

మారువేషంలో బస్సు ఎక్కిన మంత్రి.. చిల్లర లేదని దింపేసిన కండక్టర్..

బెంగళూరు నగర బస్సు ప్రయాణికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ మారువేషంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. చిల్లర లేదనే కారణంతో మంత్రిని కండక్టర్ బస్సు దిగిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది.

ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్

ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్

చిన్న గ్రామంలో మొదలైన ఓ యువకుడి కల.. నేడు కాలిఫోర్నియాలోని ప్రపంచ దిగ్గజ కంపెనీలో నిజమైంది. ఐఐటీ చదవకుండానే ప్రతిభ, పట్టుదలతో రూ.2.6 కోట్ల ప్యాకేజీతో జాబ్ సాధించిన ఆ యువకుడి ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.

వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల వాసుల గల్లంతు

వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల వాసుల గల్లంతు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

కర్ణాటకలోని ఎల్లాపుర శివారులో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి