Home » Karnataka
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.
ర్ణాటక రాష్ట్రం హాసన్ సిటింగ్ ఎంపీ, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న వీడియో ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
జేడీ(ఎస్) యువనేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. దీంతో అతడిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా.. అతడికి షోకాజ్ నోటిసులు సైతం జారీ చేసింది.
"మా పార్టీకి ఓటేయకపోతే మీ కరెంట్ కట్ చేస్తాం" ఇదీ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) ఓటర్లను బెదిరించిన తీరు. తీవ్ర వివాదాస్పదమైన ఆయన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో రాజకీయ వేడిని రాజేశాయి.
అసభ్యకర వీడియోల స్కాండల్ వ్యవహారం ముదురుతోంది. పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హస్సన్ ఎంపీ ప్రజల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్ట్ ను తక్షణం రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు.
లోక్సభ ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన అభ్యంతకర వీడియోల స్కాండల్ పై హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుందని అన్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండైన జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ ఈ వారంలోనే జర్మనీ నుంచి తిరిగి రానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మే 3-4 తేదీల మధ్యలో ఆయన స్వదేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై సిట్ దర్యాప్తు జరుపుతోంది.
ఆన్లైన్ గేమ్స్(Online games)కు బానిసలైన విద్యార్థులు భారీగా ఇంట్లోని నగదు, బంగారు చోరీలకు పాల్పడడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) అధికార వైసీపీకి (YSRCP).. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు (TDP-BJP-Janasena) చాలా ప్రిస్టేజ్గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ ఎలా గెలుస్తారో అని కూటమి వ్యూహాలు, ప్రతివ్యూహాల పనిలో నిమగ్నమయ్యాయి.