• Home » Karnataka

Karnataka

Bengaluru News: కనిపించకుండాపొయిన విద్యార్థి.. శవంగా...

Bengaluru News: కనిపించకుండాపొయిన విద్యార్థి.. శవంగా...

కనిపించకుండా పొయిన విద్యార్థి.. చివరకు శవంగా లభ్యమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో నిశాంక్‌ (15) అనే విద్యార్థి ఈనెల 15వతేదీ నుంచి కనిపించకుండా పోమయాడు. కాగా... బాలుడి మృతదేహం కుళ్ళినస్థితిలో గుర్తించారు. దీంతో బాలుడి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్‌ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

Newlywed Woman: పెళ్లై 27 రోజులు.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..

Newlywed Woman: పెళ్లై 27 రోజులు.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..

ఓ కొత్త పెళ్లి కూతురి జీవితం అర్థాంతరంగా ముగిసింది. పెళ్లైన 27 రోజులకే అత్తింట్లో శవమై తేలింది. యువతి తల్లిదండ్రులు తమ కూతురిది హత్య అని అంటున్నారు. అల్లుడే కొట్టి చంపేశాడని ఆరోపిస్తున్నారు.

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

బస్సు యాక్సిడెంట్..17 మంది మృతి

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. బెంగుళూర్ నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది సజీవదహం అయ్యారు.

Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం..  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Bengaluru Petrol Attack: కూతురిపై కన్నేసిన యువకుడు.. ఆమె తల్లిని ఏం చేశాడో తెలుసా?..

Bengaluru Petrol Attack: కూతురిపై కన్నేసిన యువకుడు.. ఆమె తల్లిని ఏం చేశాడో తెలుసా?..

ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ కూతురిపై కన్నేసిన ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మహిళను చంపి ఆమె కూతుర్ని దక్కించుకుందామని అనుకున్నాడు.

Tigers: ఆ అడవుల్లో.. పులుల పట్టివేతకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’

Tigers: ఆ అడవుల్లో.. పులుల పట్టివేతకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’

రాష్ట్రంలో ఇటీవల పులుల దాడులు పెరిగిన నేపథ్యంలతో.. వాటిని పట్టుకునేందుకు ‘ఆపరేషన్‌ బీస్ట్‌’ పేరుతో ఓ కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి.., అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయన్న వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Bengaluru News: పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయితీ..

Bengaluru News: పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయితీ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన బంగారం బిస్కెట్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా.. మొత్తం రూ. 88 కోట్ల వరకు చెల్లించాలని తేల్చినప్పటికీ మొత్తం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం

Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం

మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు. చంద్రమండలంలో అడుగుపెట్టాడు. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నాడు. కానీ.. ఇప్పటికీ కులం, మతం, పరువు అనే మాయ నుంచి బయటపడలేకపోతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి