• Home » Karnataka

Karnataka

నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్

నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్

నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.

సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ రాజణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రాజకీయ నిస్సహాయుడిగా ఉండటం చూస్తుంటే ఆయనపై ఎవరైనా చేతబడి చేసుండొచ్చని అనిపిస్తున్నట్టు చెప్పారు.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

డబ్బు కోసం పిన్నిని హత్య చేసిన మహిళ.. సంవత్సరం తర్వాత..

డబ్బు కోసం పిన్నిని హత్య చేసిన మహిళ.. సంవత్సరం తర్వాత..

ఓ మహిళ డబ్బు కోసం సొంత పిన్నిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసింది. మర్డర్ జరిగిన సంవత్సరం తర్వాత నిందితులకు ఊహించని షాక్ తగిలింది.

ఇంట్లోకి దూరిన చిరుత

ఇంట్లోకి దూరిన చిరుత

రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్‌లోని సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్‌ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన ఆరుగురు..

ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన ఆరుగురు..

టైరు పేలి ఓ కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు కూడా వ్యాపించాయి. మంటల్లో కాలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

హీరో దర్శన్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ ప్రత్యక్షం

హీరో దర్శన్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ ప్రత్యక్షం

చాలెంజింగ్‌ స్టార్‌ నటుడు దర్శన్‌ వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్‌ కొన్నేళ్లక్రితం కనిపించకుండా పోయాడు.

Bears రంగసముద్రంలో ఎలుగుబంట్ల సంచారం

Bears రంగసముద్రంలో ఎలుగుబంట్ల సంచారం

అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీరు లేక వన్యప్రాణులు కొన్ని గ్రామాల్లో చొరబడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 7:30గంటల సమయంలో రంగసముద్రం గ్రామంలో రెండు ఎలుగుబంట్లు వచ్చాయి.

తండ్రి ఘాతుకం.. కొడుకు పోలికలు తనలా లేవని..

తండ్రి ఘాతుకం.. కొడుకు పోలికలు తనలా లేవని..

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకును చంపేశాడు. 6 సంవత్సరాల బాలుడిని కృష్ణా నదిలో తోసేసి ప్రాణాలు తీశాడు.

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి