• Home » Karimnagar

Karimnagar

దసరా నాటికి బస్‌డిపో ప్రారంభం

దసరా నాటికి బస్‌డిపో ప్రారంభం

పెద్దపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్‌ డిపోను దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కరీంనగర్‌ ఆర్‌ఎం రాజుతో కలిసి బస్‌ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద ప్రాంతాలను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సందర్శించారు.

మానేరు డ్యామ్‌కు భారీ వరద..

మానేరు డ్యామ్‌కు భారీ వరద..

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

 వడలో బొద్దింక..

వడలో బొద్దింక..

జగిత్యాల పట్టణంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో వడలో బొద్దింక వచ్చిన ఘటన కలకలం రేపింది.

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాకాల సీజన్‌ దృష్ట్యా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్‌ మహంకాళి స్వామి సూచిం చారు. మంళవారం కార్పొరేషప్‌ కార్యాలయంలో నగర పాలక సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావే శాన్ని నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్ళలో రూ.700 కోట్ల కుంభకోణం

ధాన్యం కొనుగోళ్ళలో రూ.700 కోట్ల కుంభకోణం

పెద్దపల్లి నియోజకవర్గంలో హెచ్‌అండ్‌టీ గోదాముల ద్వారా ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్‌, రబీ సీజన్ల ధాన్యం కొనుగోళ్శలో సుమారు రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు పేదలకు అందించామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

ఉపాధి అవకాశాలపై కార్యాచరణ చేపట్టాలి

ఉపాధి అవకాశాలపై కార్యాచరణ చేపట్టాలి

యువతకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వ యంతో పని చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యా భివృద్ధి అంశాలపై సమీక్షించారు.

ఓటర్‌ మ్యాపింగ్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌

ఓటర్‌ మ్యాపింగ్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌

ఓటరు మ్యాపింగ్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వందకు వంద శాతం పూర్తి చేయడానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అధికా రులకు సూచించారు. సోమవారం సుల్తానాబాద్‌ మండల పరిషత్‌ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమం పై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జల సంరక్షణ మన సంరక్షణ

జల సంరక్షణ మన సంరక్షణ

భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం జలసిరి కార్యక్ర మం చేపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. సోమవారం వీవో అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వర్షపు నీరు వృథా కాకుండా వ్యసాయానికి ఉపయోగప డేలా రైతులు పంట పొలాల్లో ఫాంపాండ్‌, ఊట కుంటలు ఏర్పాటు చేసు కోవాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి