• Home » Karimnagar

Karimnagar

Father Attack on Children: దారుణం.. వికలాంగులని పిల్లలను చంపేసిన తండ్రి..

Father Attack on Children: దారుణం.. వికలాంగులని పిల్లలను చంపేసిన తండ్రి..

కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం, పోశవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల స్వగ్రామం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట. అయితే, ఉపాధి నిమిత్తం వారిద్దరూ తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడేళ్ల కిందట కరీంనగర్ వావిలాలపల్లికి వెళ్లారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.

కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉషోగ్రతలు

కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉషోగ్రతలు

జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఐదు రోజులుగా క్రమేపి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి పంజా నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హామీలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం

హామీలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం

తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని మధ్యాహ్న భోజన నిర్వాహ కులు అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.

సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి

సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి

రైతులు మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తూ భూసా రాన్ని దెబ్బతీస్తున్నారని, సేంద్రియ ఎరువులను వాడి భూములను కాపాడుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి జరిగేలా అధికారులు పర్యవే క్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన పాఠశాలల పర్యవేక్షణ, బ్యాంక్‌ ఖాతాల నిర్వహణపై జిల్లా అధి కారులతో సమీక్ష చేశారు.

పత్తి పంట.. సీసీఐ తంటా

పత్తి పంట.. సీసీఐ తంటా

మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ (కాటన కార్పొరేషన ఆఫ్‌ ఇండియా) ఆ కొనుగోళ్ల విషయంలో తిరకాసుపెడుతున్నది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు మిగతా దిగబడిని ప్రైవేట్‌ వ్యాపారులకు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవలసిన దుస్థితిని కలిగిస్తున్నది.

జూనియర్‌ కళాశాలలపై ఫోకస్‌

జూనియర్‌ కళాశాలలపై ఫోకస్‌

జిల్లాలోని జూనియర్‌ కళాశాలపై ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితులు అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

 పెరుగుతున్న చలి తీవ్రత

పెరుగుతున్న చలి తీవ్రత

జిల్లాలో చలి మొదలైంది.. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో ఈదురుగాలులు, మంచు కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత9.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలుగా నమోదయింది.

తేమ శాతాన్ని తగ్గించే  గ్రెయిన్‌ డ్రైయ్యర్‌ మిషన్లు

తేమ శాతాన్ని తగ్గించే గ్రెయిన్‌ డ్రైయ్యర్‌ మిషన్లు

ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని దిగుబడి సాధించిన రైతులకు దానిని విక్రయించడం సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా తేమ శాతం ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం లేకపోతే కొనుగోలు చేయరు, చేసిన మద్దతు ధర లభించదు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తేమ కష్టాలు తొలగించేందుకు గ్రెయిన్‌ డ్రైయ్యర్‌ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ధర్మారం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ఎన్‌టీపీసీలో నూతన ఆవిష్కరణలు

ఎన్‌టీపీసీలో నూతన ఆవిష్కరణలు

రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈడీ చందన్‌కుమార్‌ సామంత అన్నారు. 48వ ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఏటీఎం బిల్డింగ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి