• Home » Kalyanadurgam

Kalyanadurgam

డీఎస్సీ అభ్యర్థులు.. ఉద్యోగాలు సాధించాలి

డీఎస్సీ అభ్యర్థులు.. ఉద్యోగాలు సాధించాలి

ల్లాకు కేటాయించిన డీఎస్సీ పోస్టులలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.

MLA AMILINENI: ప్రశాంత వాతావరణంలో జీవించాలి

MLA AMILINENI: ప్రశాంత వాతావరణంలో జీవించాలి

ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం, కంబదూరులోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

MINISTER KESHAV: హంద్రీనీవాను పట్టించుకోని వైసీపీ

MINISTER KESHAV: హంద్రీనీవాను పట్టించుకోని వైసీపీ

వైసీపీ పాలనలో హంద్రీనీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. మండలంలోని కోనాపురం వద్దనున్న 11వ పంపుహౌ్‌సను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత సబ్‌స్టేషను నిర్మాణానికి రూ.2.71 కోట్లు విడుదల చేశామన్నారు.

MLA AMILINENI: జగన అవినీతి అమెరికాకు పాకింది

MLA AMILINENI: జగన అవినీతి అమెరికాకు పాకింది

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన చేసిన అవినీతి, అక్రమాలు అమెరికాకు పాకిందంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు.

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం

PAYYAVULA KESHAV : సంక్షేమ పాలనే ప్రభుత్వ లక్ష్యం

వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర ...

HELP :  వరద బాధితులకు సాయం

HELP : వరద బాధితులకు సాయం

వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో భారీగా విరాళాలు వచ్చాయి. కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు మంగళవారం రాత్రి ఆరు లారీల్లో నిత్య వసర సరుకులను తరలించారు. వాటిని విజయవాడలో బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు, టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ, కళ్యాణదుర్గం నాయకులు పంపిణీ చేశారు.

YCP : పట్టుకుంటున్న భూతం

YCP : పట్టుకుంటున్న భూతం

గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...

AP Politics: ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. ఎక్కడంటే?

AP Politics: ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. ఎక్కడంటే?

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నువ్వా నేనా అన్న తీరుగా వైసీపీ, కూటమి నేతలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పలు చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. ఇరువర్గాల నేతల మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు సదరు అభ్యర్థులు.

TDP: ఆ ఇద్దరు ఒక్కటైన వేళ.. కళ్యాణదుర్గం టీడీపీలో జోష్

TDP: ఆ ఇద్దరు ఒక్కటైన వేళ.. కళ్యాణదుర్గం టీడీపీలో జోష్

Andhrapradesh: కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒక్కటవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించగా.. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

AP NEWS: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మంత్రి ఉష శ్రీ చరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

AP NEWS: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మంత్రి ఉష శ్రీ చరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కళ్యాణదుర్గం( Kalyanadurgam )లో వైసీపీ నేతల (YCP Leaders) మధ్య వైరం మరోసారి రచ్చకెక్కింది. మొహరం(Moharam) సందర్భంగా వైసీపీలోని ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి