Share News

TALENT: ప్రతిభకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:03 AM

కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్‌ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.

TALENT:  ప్రతిభకు ప్రోత్సాహం
SI Lokesh Kumar presenting a cash incentive to a student.

కళ్యాణదుర్గం, జూన 18 (ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్‌ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు. ఆయన గురువారం కంబదూరు పోలీ స్‌స్టేషనలో ఆ విద్యార్థికి ఆర్థికసాయాన్ని అందించి అభినందించారు. గులగానప్ప సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్లలో ఉన్న అంబేద్కర్‌ గురుకుల పాఠశాల్లో పదో తరగతి చదివి, ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 568 మార్కులు సాధించాడు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 19 , 2026 | 12:03 AM