• Home » Guntakal

Guntakal

Vande Bharath Express‏: వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్‌...

Vande Bharath Express‏: వందే భారత్‌కు ప్రశాంతి నిలయంలో స్టాపింగ్‌...

సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై ఆగుతుంది. జనవరి 2వ తేదీ నుంచి రెండు నిమిషాలపాటు ఈ స్టేషన్‏లో నిలుపుతారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ రైలుకు ఇక్కడ స్టాపింగ్ కల్పాంచడం పట్ల ఈ ఏరాయా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MLA JAYARAM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం:

MLA JAYARAM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం:

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్‌) నిర్వహించారు.

Ananthapu: పంచాయితీ చేస్తాం.. రూ.10లక్షలు ఇవ్వండి..

Ananthapu: పంచాయితీ చేస్తాం.. రూ.10లక్షలు ఇవ్వండి..

దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది.

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మండలంలో 39 రేషన్‌ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు.

TDP: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం

TDP: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమ లు చేసిందని ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం.

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

Special Trains: బిలాస్‏పూర్‌-యల్హంక మధ్య ప్రత్యేక రైలు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్‌-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు..  ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Trains: దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.

HOSTELS: హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడింది

HOSTELS: హాస్టళ్లలో పర్యవేక్షణ కొరవడింది

సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో పర్యవేక్షణ కొరవడిందని గుంతకల్లు డివిజన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్‌ కమిటీ సభ్యులు హరిప్రసాద్‌, సాకే గో విందు అన్నారు.

LACHANNA; ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

LACHANNA; ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

పట్టణంలోని ఆర్‌ జితేంద్రగౌడ్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్‌ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి