Home » Kalyanadurgam
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వి హించిన జాబ్ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు.
పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.
వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు.
సార్... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది.
మోహర్రం వే డుకలకు నియోజకవర్గ వ్యాప్తం గా సిద్ధంచేశారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు మండలం, కంబదూరు, కుందుర్పి, శెట్టూ రు, బ్రహ్మసముద్రం మండలా ల్లోని గ్రామాల్లో మోహర్రం నిర్వహణకు అగ్ని గుండాలను తవ్వి కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం పా నకాలు, శుక్రవారం జల్ది నిర్వహిస్తారు.
మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్ సైకిల్ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.
శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్స్టేషనలో ఫిర్యాదు చేశా డు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.