• Home » Kalyanadurgam

Kalyanadurgam

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ

RDO: సర్‌పై ఆర్డీవో తనిఖీ

కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్‌, అర్బన పరిధిలోని పలు పోలింగ్‌ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్‌ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. బీఎల్‌ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.

SEEEDS: ఉచిత కంది విత్తనాల పంపిణీ

SEEEDS: ఉచిత కంది విత్తనాల పంపిణీ

రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్‌ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్‌ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

EMPLOTMENT: ఉద్యోగాలకు 39 మంది ఎంపిక

మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వి హించిన జాబ్‌ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు.

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

MLA: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం

పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

MLA: ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి

MLA: ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.

MLA: ప్రజలకు శాపాలుగా వైసీపీ పాపాలు

MLA: ప్రజలకు శాపాలుగా వైసీపీ పాపాలు

వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్‌ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు.

ROAD: మురుగులోనే బడి దారి

ROAD: మురుగులోనే బడి దారి

సార్‌... నిత్యం ప్రవహించే ఈ మురుగునీటిలో నడిచేదెలా? ఇక్కడ మురుగునీరు ప్రవహించకుండా చే యండని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. మండల పరిధిలోని కరిగానపల్లి జిల్లా పరిషత పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు పారుతోంది.

PEER: కొలువుదీరిన పీర్లు

PEER: కొలువుదీరిన పీర్లు

మోహర్రం వే డుకలకు నియోజకవర్గ వ్యాప్తం గా సిద్ధంచేశారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు మండలం, కంబదూరు, కుందుర్పి, శెట్టూ రు, బ్రహ్మసముద్రం మండలా ల్లోని గ్రామాల్లో మోహర్రం నిర్వహణకు అగ్ని గుండాలను తవ్వి కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం పా నకాలు, శుక్రవారం జల్ది నిర్వహిస్తారు.

CI:  మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

CI: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని టౌన సీఐ హరినాథ్‌ సూచించారు. పట్టణంలో సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి టౌన సీఐ హరినాథ్‌ సైకిల్‌ తొక్కుకుంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి