Home » Kalvakuntla kavitha
ఢిల్లీ మద్యం కేసులో మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జి చేస్తూ సీబీఐ, దాని దర్యాప్తు అధికారిపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై......
ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దిగారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని కవిత అన్నారు. వెలుగుమట్ల నిర్వాసితులకు అండగా నిలబడటానికి వచ్చానని తెలిపారు.
రాజకీయ కక్షతో తనపై మద్యం కేసు మోపిన నేపథ్యంలో నాలుగేళ్లుగా పడిన తన మనోవేదన వెంకటేశ్వరస్వామి దయతో తీరిపోయిందని....
తెలంగాణలో మరో రెండు నెలల్లో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు తాము సిద్ధమైనట్లు మరోసారి ఆమె ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతూ వస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీల్చాలనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం.....
మూసీనది మధ్యలో పెద్దలు కడుతున్న భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి..
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా......