• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

అడవిలో అన్నలు ఉంటే ధైర్యం ఉండేది.. మావోయిస్టులపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు..

అడవిలో అన్నలు ఉంటే ధైర్యం ఉండేది.. మావోయిస్టులపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు..

రెండో రోజు సింగరేణి పర్యటన సందర్భంగా ఆర్‌కే 7 గని దగ్గర గేట్ మీటింగ్‌కు అనుమతి లేదంటూ కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కవిత గేట్ తోసుకుని లోపలకు వెళ్లి కార్మికులను కలిశారు.

తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత

తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత

మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

నేటి నుంచి కవిత సింగరేణి బాయిబాట

నేటి నుంచి కవిత సింగరేణి బాయిబాట

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత.. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులకు చేరువయ్యేందుకు సోమవారం నుంచి బాయిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఉప్పల్‌ భగాయత్‌ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటాం: కవిత

ఉప్పల్‌ భగాయత్‌ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటాం: కవిత

ఉప్పల్‌ భగాయత్‌లో జూలై 2న భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

రేవంత్‌ది తాలిబన్‌ తరహా పాలన: కవిత

రేవంత్‌ది తాలిబన్‌ తరహా పాలన: కవిత

రాష్ట్రంలోని ఆడపిల్లలకు, పేదలకు చదువును దూరంచేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి హిట్లర్‌ మాత్రమే కాదు తాలిబన్‌ కూడా అని తెలంగాణ రక్షణ సేన...

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత

జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్‌లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.

రూ.లక్ష కోట్ల భూ దోపిడీ!

రూ.లక్ష కోట్ల భూ దోపిడీ!

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి తెరతీసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రేవంత్‌ ప్రభుత్వ భూ దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు.

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతామని స్పష్టం చేశారు.

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.

పవన్‌ సభకు అనుమతి నిరాకరణ

పవన్‌ సభకు అనుమతి నిరాకరణ

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి