Home » Kalvakuntla kavitha
కాంగ్రెస్ పార్టీలోకి కవిత ఎంట్రీపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు పీసీసీ చీఫ్.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు....
బీఆర్ఎస్కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. .....
శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమక్క - సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ ప్రసంగించారు.
కోదాడ పట్టణంలో కస్టోడియల్ డెత్ మృతుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. రాజేష్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతికి కారుకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే..
తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు.
కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందే అని అన్నారు. హరీష్ ఓ బచ్చా అంటూ కామెంట్స్ చేశారు.
కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్ టాపిక్గా నిలిచింది.
మెడికల్ కాలేజీకి 40 ఎకరాల దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్డ్ కల్చర్ సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని ఆక్షేపించారు.