• Home » Kadiri

Kadiri

MLA: వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

MLA: వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.

SHORT: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

SHORT: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూ ట్‌ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన పడింది.

GOD: ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

GOD: ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం

త్యాగరాజు స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

MAGISTRATE: మత్తులో పడి చిత్తు కాకండి

MAGISTRATE: మత్తులో పడి చిత్తు కాకండి

యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఎస్‌ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు.

MLA: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MLA: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

MLA: నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కందికుంట

MLA: నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కందికుంట

మునిసిపాలిటీ పరిధిలోని 33, 34 వార్డులలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పరిష్కరించారు. నీటి కోసం 33, 34 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న టీడీపీ స్థానిక నా యకులు సమస్యను ఎమ్మెల్యే కందికుంట దృష్టికి తీసుకెళ్లారు.

MLA: రాజముద్రతో భూములపై సంపూర్ణ హక్కు

MLA: రాజముద్రతో భూములపై సంపూర్ణ హక్కు

భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA: లాభసాటి వ్యవసాయమే ధ్యేయం: ఎమ్మెల్యే

MLA: లాభసాటి వ్యవసాయమే ధ్యేయం: ఎమ్మెల్యే

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. మండలకేంద్రంలో చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్మించిన కలెక్షన సెంటర్‌, కోల్డు స్టోరేజీని ఆయన శనివారం ప్రారంభించారు.

GOD: మర్రిమాను వద్ద యాత్రికుల సందడి

GOD: మర్రిమాను వద్ద యాత్రికుల సందడి

మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.

GOD: భక్తులతో ఖాద్రీ ఆలయం కిటకిట

GOD: భక్తులతో ఖాద్రీ ఆలయం కిటకిట

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి