Home » Kadiri
మండలపరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న నిర్వహించే వేమన జయంతి ఉత్సవాల కు కావల్సిన ఏర్పాట్లను శనివారం ప్రారంభించారు. యోగివేమన ఉత్సవాలను కటారుపల్లిలో అధికారికంగా జరపాలని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ కోరగా ప్రభుత్వం అందుకు స్పందించింది.
తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు ఇటీవల విన్న వించారు.
రియల్టర్లకు కాసులు వర్షం కురుస్తుందంటే వాగులను కూడా మూసి వేస్తారు. ప్రజల ఎటువంటి సమస్యల పట్టించుకోరనే విమర్శలు మండల ప్రజల నుంచి వినవస్తు న్నాయి. ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా లేఅవు ట్లు వే యడం, ప్రజల నుంచి డబ్బులు దండుకోవ డమే పరిపాటిగా మారుతోంది. దీంతో ప్లాట్లు కొన్నవారు భవిష్య త్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కంకర మిషన్ను అధికారులు మూసివేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంలో మిల్లును మూసివేసినట్లు అధికారులు పేర్కొంటున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
యోగి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గురువారం తెలిపారు. మండల పరిధిలోని కటారుపల్లిలో ఈ నెల 19న యోగివేమన జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మె ల్యే యోగివేమన ఆలయానికి వచ్చారు.
మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూ ట్ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన పడింది.
త్యాగరాజు స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు.
మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
మునిసిపాలిటీ పరిధిలోని 33, 34 వార్డులలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిష్కరించారు. నీటి కోసం 33, 34 వార్డులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలుసుకున్న టీడీపీ స్థానిక నా యకులు సమస్యను ఎమ్మెల్యే కందికుంట దృష్టికి తీసుకెళ్లారు.