Home » Kadiri
మండలకేంద్రమైన త నకల్లుకు బ్రిటిషు పాల కుల కాలంలోనే పెద్ద పే రుంది. అప్పట్లో కదిరి తాలూకాలోనే పెద్ద ఫి ర్కాగా నమోదైంది. అ లాంటి తనకల్లు ప్రస్తు తం మండలకేంద్రం. పే రుకే మండలకేంద్రం, మే జర్ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. తనకల్లులో జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లై ట్లు ఏర్పాటు చేశారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్ను ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లిం చారు.
గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయయమని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వివిధ సమస్యలపై వినతులు స్వీకరిం చారు.
తెలుగుదేశం పార్టీ యువ నా యకుడు మంత్రి నారా లోకేశ జన్మదినం సందర్భంగా శుక్రవారంం కది రి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పా టు చేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు.
దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే.. ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నాయకులు కొనియాడారు. శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోనేరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.