• Home » Kadiri

Kadiri

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

GOD: ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిఽధిలోని కుమ్మరవాండ్లపల్లి వద్ద స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.

Dy CEO: కుటుంబ సర్వేని వేగవంతం చేయాలి

Dy CEO: కుటుంబ సర్వేని వేగవంతం చేయాలి

మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.

MLA: లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు

MLA: లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు

ప్రపంచ ప్రతిసిద్ధిగాంచిన తిమ్మమ్మ మార్రిమాను ఉత్సవాలను లక్షమందికిపైగా సందర్శించేలా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గూటిబైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గురువారం సమీక్షించారు.

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన

RDO: డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన

మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్‌ పట్టాదార్‌ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.

SCHOOL: నిధులున్నా అభివృద్ధి శూన్యం

SCHOOL: నిధులున్నా అభివృద్ధి శూన్యం

ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎ న్నో నిధులు ఖర్చు చేస్తోం ది. ప్రభుత్వ పాఠశాలలను అభివృధ్ది వైపు తీసుకెళ్లాల న్నది ప్రభుత్వాల లక్ష్యం. అయితే లక్ష్యాన్ని నెరవేర్చ డంలో అధికారులు, ప్రభు త్వ ఉద్యోగులు విఫలమవు తున్నారని ప్రజలు చర్చిం చుకుంటున్నారు.

WATER: 490 కిలోమీటర్లు దాటిన కృష్ణాజలాలు

WATER: 490 కిలోమీటర్లు దాటిన కృష్ణాజలాలు

హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా నీటి ప్రవాహం ఇప్పటివరకు 490కిలోమీటర్ల దూరాన్ని అధిగమించినట్లు హెచ ఎనఎస్‌ఎస్‌ ఈఈ అమరనాథ్‌రెడ్డి, డీఈఈ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. హంద్రీనీవా కాలువను వారు సోమవారం పరిశీలించారు.

FIRE: అగ్ని ప్రమాదంలో వేరుశనగ పొట్టు దగ్ధం

FIRE: అగ్ని ప్రమాదంలో వేరుశనగ పొట్టు దగ్ధం

మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5లక్షలు విలువ చేసే వేరుశనగ పొట్టు పూర్తిగా కాలిపోయింది.

SCHOOL: మోడల్‌ స్కూల్‌ లేక ఇబ్బందులు

SCHOOL: మోడల్‌ స్కూల్‌ లేక ఇబ్బందులు

కదిరి ని యోజకవర్గంలోనే తనక ల్లు మండలం పెద్దది. ఈ మండలానికి ఓ వైపు కర్ణాటక రాష్ట్రం, మరో వైపు అన్నమయ్య జిల్లా సరి హద్దులుగా ఉన్నా యి. మండల పరిధిలోని 17 పంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు, 186 కుగ్రామాలు ఉన్నాయి.

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్‌ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్‌ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్‌ నిర్వహించారు.

MEETING: టీ, బిస్కెట్‌ ఇచ్చేందుకా సమావేశాలు..?

MEETING: టీ, బిస్కెట్‌ ఇచ్చేందుకా సమావేశాలు..?

స్థానిక ప్రజాప్రతినిధులకు టీ, బిస్కెట్‌ ఇచ్చేందు కు సమా వేశాలు ని ర్వహిస్తున్నారా? అం టూ వెంకటాపురం ఎం పీటీసీ శ్రీనివాసులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గత సమావే శంలో తెలిపిన సమస్యల ఎంతవరకు పరిష్కరించారని నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ తుమ్మల పర్వీన షామీర్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి