• Home » Kadiri

Kadiri

GOD: ఘనంగా దేవతా విగ్రహ ప్రతిష్ఠ

GOD: ఘనంగా దేవతా విగ్రహ ప్రతిష్ఠ

మండల పరిధిలోని కమ్మవారిపల్లిలో బుధవారం అభయాంజనేయస్వామి, మహాగణప తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు వాల్మీకి పవనకుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ రాజశేఖర్‌బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ROAD: ప్రయాణికుల నిరసన

ROAD: ప్రయాణికుల నిరసన

మండల పరిధిలోని వేపరాల వద్ద బస్సులు నిలపడం లేదని పలువురు ప్రయాణికులు ప్రధాన రహదారికి అడ్డంగా రాళ్లు వేసి సోమవారం నిరసన తెలిపారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో పలు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు నిర్ణీత బస్‌స్టాపులలో సైతం బస్సులను ని లపకుండా వెళుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.

EMPLOYEES: వేధిస్తున్న సిబ్బంది కొరత

EMPLOYEES: వేధిస్తున్న సిబ్బంది కొరత

మండల వ్యాప్తంగా ఉన్న నాలుగు విద్యుత సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ సిబ్బంది అరకొరగా ఉన్నా అవేమీపట్టనట్టుగా ఉన్నతాధికారులు ఇక్కడి వారిని అదనపు బాధ్యతలు అప్పగించి ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో మండల ప్రజలు విద్యుత సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 4,800 వ్యవ సాయ విద్యుత కనెక్షనలు ఉన్నాయి.

GOD: భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం

GOD: భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్తులతో నిండిపోయింది.

MLA: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

MLA: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో శనివారం అంబేడ్కర్‌ వ్రిగహావిష్కరణ కార్య్రకమం నిర్వహించా రు. ముఖ్య అతిథులుగా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట్రపసాద్‌ పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

VILLAGERS: గంజివారిపల్లి పంచాయతీ ఏర్పాటుకు వినతి

VILLAGERS: గంజివారిపల్లి పంచాయతీ ఏర్పాటుకు వినతి

మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు.

MLA: జీఎస్టీ తగ్గింపుపై  తెలియజేయండి

MLA: జీఎస్టీ తగ్గింపుపై తెలియజేయండి

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని ప్రభు త్వ ఉద్యోగులు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే కంది కుంట వెంకట్రపసాద్‌ కోరారు. స్థానిక 33వ వా ర్డులో తలపుల మండలం కురుగుట్టపల్లెలో ఆయన బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనం త రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతున్నా య న్నారు.

MLA: నియోజకవర్గం అభివృద్ధికి నిధులు

MLA: నియోజకవర్గం అభివృద్ధికి నిధులు

నియోజకవర్గం అభివృద్ధికి నిధు లు మంజూర య్యాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపా రు. ఆయన సోమవారం పట్టణంలో ని ఆర్‌అండ్‌డీ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గడిచిన పదిరోజుల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపా రు.

GODDESS: వందే వీణా పుస్తకధారిణీ..!

GODDESS: వందే వీణా పుస్తకధారిణీ..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఏనిమిదో రోజు సోమవారం అమ్మవారిని పలుచోట్ల సరస్వతీ దేవిగా అలంకరించారు. ప్రశాంతినిలయం లోని గాయత్రీ మాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, ఎనుమల పల్లి దుర్గాదేవి, కొత్తచెరువులోని నాగులకనుమ వద్దగల అలివేలమ్మ సరస్వతిదేవిగా, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి మహా చండీమాతగా దర్శనమిచ్చారు.

GOD: శ్రీమాత్రే నమః

GOD: శ్రీమాత్రే నమః

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ప్రశాంతి నిలయంలోని గాయత్రిమాత, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి సరస్వ తి దేవిగా దర్శమిచ్చారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మాత అన్నపూర్ణగా, సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి మహాచండిగా దర్శనమి చ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి