• Home » Kadiri

Kadiri

SURVEYORS:  సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్ల వినతి

SURVEYORS: సమస్యలు పరిష్కరించాలని సర్వేయర్ల వినతి

తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మండలంలోని గ్రామ సచివాలయ సర్వేయర్లు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. జీఓ నెం.1 ప్రకారం హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని గ్రామ సర్వేయర్లుగా నివేదిక సమర్పించాలన్నారు.

BILLS: విద్యుత బిల్లులు కట్టించుకునే వారు లేరా?

BILLS: విద్యుత బిల్లులు కట్టించుకునే వారు లేరా?

ప్రతినెలా 18వ తేదీ లోగా విద్యుత బిల్లులు చెల్లించాలని విద్యుత శాఖ అధికారులు చెబుతున్నారని అయితే ముదిగుబ్బలో విద్యుత బిల్లులు కట్టించుకునేవారు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పలు వురు వినియోగదారులు బుధవారం కూడా విద్యుత సబ్‌స్టేషన వద్ద వేచి చూసి వెనుదిరిగి పోయారు.

SCHOOL: వసతుల్లేని ప్రభుత్వ బడులు

SCHOOL: వసతుల్లేని ప్రభుత్వ బడులు

ప్రైవేటు బడుల కంటే ప్రభుత్వ బడులు మిన్నగా ఉండా లని గత వైసీపీ ప్ర భుత్వం నాడు-నేడు ప నులు చేపట్టింది. రూ. కోట్లు వేచ్చించి పాఠ శాల భవనాలు నిర్మించి నా, నీటి వసతి లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగు దొడ్లు నిరుపయోగంగా మారాయి. మండలంలో ఏడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, ఆరు ప్రాథమికోన్నత, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి.

MLA: అర్హులందరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

MLA: అర్హులందరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఆయన శనివారం మండలంలోని మల్లమీదపల్లిలో మూడోరోజు శనివారం మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పంచాయ తీలోని కోటూరు, బనానచెరువుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల తో మాట్లాడి గృహాలు, పింఛన్లు, విద్యుత, రేషనకార్డులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA: యోగాతో మానసిక వికాసం

MLA: యోగాతో మానసిక వికాసం

శారీరక, మానసిక వికాసానికి యోగా తోడ్పడుతుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గూటి బైలు గ్రామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో శనివారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంది కుంట హాజరయ్యారు.

YOGA: యోగాకు స్థల పరిశీలన

YOGA: యోగాకు స్థల పరిశీలన

దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాదినోత్సవం సందర్భంగా యోగా చేయ డానికి మండలాధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మండలంలో తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నాయకులు, అధికారులు అక్కడ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవు తున్నారు.

MLA: పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

MLA: పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్ర మైన పుట్టపర్తి పట్టణాన్ని ప్రజలు, దాతల సహకారంతో అత్యంత సుందరంగా తీర్చితిద్దుదామని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మంగళవారం పుట్టపర్తి పట్టణ అభివృద్ధిపై స్థానిక కలె క్టరేట్‌లో కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ROAD: కంకర పరిచారు...తారు మరిచారు

ROAD: కంకర పరిచారు...తారు మరిచారు

గత వైసీపీ పాలనలో మండలపరిధి లోని నక్కరాళ్లతండా గ్రామం నుంచి నడిమికుంటపల్లి వరకు, అలాగే గంధోడివారిపల్లి నుంచి గంగమ్మగుడి మీదుగా, కుర్మాలపల్లి వరకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ఆయా రోడ్లపై కంకర పరిచారు. ఆ తరువాత పనులు చేపట్టకుండా కంకర పరిచి, అలాగే వదిలేశారు. దానిపై తారు వేయడం మరిచిపోయారు. దీంతో ఆ రోడ్ల రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణాణాతీతం,

HOSPITAL: నత్తనడకన ఆస్పత్రి నిర్మాణం

HOSPITAL: నత్తనడకన ఆస్పత్రి నిర్మాణం

మూడు నియోజకవర్గాల ప్రజల వైద్యసేవలకు మూలమైన కదిరి ఏరియా ఆసుపత్రిని భవనాల కొరత పీ డిస్తోంది. ముఖ్యంగా ఓపీ విభాగం భవనం లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కదిరి నియోజకవర్గంతో పాటు పుట్టపర్తి, ధర్మ వరం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల ప్రజలు అవసరమైనా, అత్యవ సరమైనా ఇక్కడికి రావాల్సిందే. దీనిని 1999లోనే వంద పడకల సా మర్థ్యంతో, అన్ని వసతులతో నిర్మించారు.

EX MINISTER:  రూ. 80 లక్షలతో వడ్డెర్ల కమ్యూనిటీ భవనం

EX MINISTER: రూ. 80 లక్షలతో వడ్డెర్ల కమ్యూనిటీ భవనం

వడ్డెర సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలో పేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ బీకే పార్థ సారఽథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అందులో భా గంగా మండలంలోని వడ్డెర్లకు రూ. 80లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మా ణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ బీకే , మాజీ మంత్రి పల్లె సోమవారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో పర్యటిం చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి