Home » Kadiri
మండల పరిధిలోని ఓరువాయి గ్రామ పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి ఆంజనేయస్వా మి ఆలయ భూముల్లో బ్లాక్ ప్లాంటేషనలో భాగంగా 110 మామి డి, టెంకాయ, అల్లినేరేడు మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహిం చారు. ఏపీడీ శకుంతల మంగళవారం కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు.
తన రూటే సెపరేటు అన్నట్లు సాగుతోంది ఆ పాఠశాల పరిస్థితి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలన్నీ ఉద యం గం. 8.30 నుంచి మధ్యాహ్నం గం. 3.30 వరకు కొనసాగుతుం టే, సంగాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట లోపలే మూతపడుతోంది. మండలంలోని సంగాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
స్థానిక త హసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా అపరిష్కృతంగా ఉన్నట్లు ఆరోపణలు విన వస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల వంటి చిన్నపాటి సమస్యలను కూడా నెలల తరబడి అధికారులు పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
మినీ అంగనవాడీలను మెయిన అంగనవాడీలుగా మార్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అంగనవాడీ కార్యకర్తల యూనియన నాయకురాలు మాబున్నీసా తెలి పారు. అంగనవాడీ యూనియన లీడర్లు సోమవారం స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను కలిసి కృతజ్ఞ తలు తెలిపారు.
మండల పరిధిలోని ఈతోడు గ్రామంలో తాగునీటి పైప్లైన మూడు చోట్ల లీకేజీ అయి, ఆ నీరు రోడ్లపై వృథాగా ప్రవహిస్తోంది. చాలా రోజులుగా ఈ పరిస్థితి నెలకొ న్నా గ్రామ పంచాయ తీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఇళ్లలోని మురు గునీటిని రోడ్ల పైకి వదిలేస్తున్నారు.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 27 సంవత్సరాల తరువాత ఆదివారం కలిశా రు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మండల కేంద్రం సమీ పంలో చంద్రశేఖర్ అనే రైతు తన ఎకరం పొలంలో మొక్కజొన్న పంట సాగుచేశాడు. అయితే రెండు రోజుల క్రితం ఈదురుగా లులతో కురిసిన వర్షానికి ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది.
మండలంలోని బొంతలపల్లి రహదారి నుంచి పెద్దఎద్దులవారిపల్లి, చిన్నఎద్దులవారిపల్లి, కుర్మాలపల్లి, రాగినేపల్లి, మార్పురివాండ్లపల్లి గ్రామాలకు ఐదు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రహదారిని చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. ఆ తరువాత దానిపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధు లు కానీ పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే అందులో స్థానికులకు, సంబంధిత పంచాయతీలకు లబ్ధి, ఆదాయం చేకూరుతుంది. అయితే మండలంలోని వేపరాళ్ల పంచా యతీలో పరిస్థితి మరోరకంగా ఉంది. వేపరాళ్ల పంచాయతీలోని పాలకాల వ గ్రామ సమీపంలో స్టోనక్రషర్ మిషన ఏర్పాటు చేశారు.
ఆడబిడ్డలే అవనికి వెలుగులని నల్లచెరువు ఐసీడీఎస్ సీడీపీఓ వెంకట లక్ష్మమ్మ పేర్కొ న్నారు. మండలంలోని రాజువారిపల్లి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలి కా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.