Home » Jemimah Rodrigues
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పటికే మొదలైంది. ఆదివారం టీమిండియా తన తొలి మ్యాచ్ను బర్మింగ్హామ్ వేదికగా పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమాకు నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచులో భారీ జరిమానా పడింది.
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నవీ ముంబై వేదికగా ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ జెయింట్స్ జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందని శర్మ చరిత్ర సృష్టించింది.
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్.. బాల్యంలో తనకు జరిగిన ఓ భయానక అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఆట ఆడుతూ మొదటి అంతస్తు నుంచి పడిపోయానని.. తన బంధువులు చనిపోయిందని అనుకున్నారని వెల్లడించింది.
జెమీమా ఒప్పుకుంటే తనతో కలిసి పాట పాడుతానంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జెమీకి గిటార్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఆమెతో కలిసి పాట పాడారు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో..! ఇప్పటివరకు కెప్టెన్గా ఉన్న లానింగ్.. యూపీకి వెళ్లిపోవడంతో.. ఆ జట్టుకు సారథిగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నియమితురాలైంది. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్లో ఓటమి చవిచూసిన ఈ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా జెమీమా ఆటకు దూరమైంది.
విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఆటను ముగించింది.