Home » Israel
లెబనాన్ రాజధాని బీరుట్లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్ పదాతి దళాలు లెబనాన్లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
మూడు వేలకు పైగా పేజర్ బాంబుల బీభత్సం.. ఆ మర్నాడే వందల సంఖ్యలో వాకీటాకీల పేలుళ్లు.. ఈ దారుణాలు జరిగి వారం గడవక ముందే.. వందల క్షిపణులతో ముప్పేట దాడులు..!
ఇజ్రాయెల్పై గత ఏడాది అక్టోబరు 7న జరిగిన దాడుల రూపకర్త, ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి యాహ్యా సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తోంది.
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
బీరుట్, టెల్ అవీవ్, సెప్టెంబరు 22: పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్నటివరకు హమా్స-ఇజ్రాయెల్ మధ్య సాగిన యుద్ధం ఇప్పుడు హిజ్బుల్లా- ఇజ్రాయెల్ల పూర్తిస్థాయి సమరంగా మారింది.
హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ శనివారం ముప్పేట దాడులు చేసింది.
ఉత్తర ఇజ్రాయెల్పై హిజ్బుల్లా రాకెట్ల వర్షం కురిపించింది. శుక్రవారం 140 రాకెట్లతో దాడి చేసింది. దక్షిణ లెబనాన్లో దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్లు తెలిపింది.
హిజ్బుల్లాను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొన్ని నెలల ముందే ఒక్కో పేజర్కు 3 గ్రాముల పేలుడు పదార్థాలను ‘మొస్సాద్’ అమర్చినట్టు తెలుస్తోంది. తైవాన్కు చెందిన ‘గోల్డ్ అపోలో’ అనే కంపెనీ నుంచి 5,000 పేజర్లను ఆర్డర్ ఇచ్చామని, వీటిలో తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను అమర్చారని లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సీనియర్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం గాజాలోని న్యూసెరాట్ శరణార్థుల శిబిరం సమీపంలోని ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిపించింది.