Home » Ishan Kishan
భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్రికెట్కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే.
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఒకప్పుడు భారత క్రికెట్లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు.
పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను ఐసీసీ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ అప్డేట్లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
లఖ్నవూ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. విధ్వంసం సృష్టించింది. 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.
లఖ్నవూ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.
అఫ్గానిస్థాన్తో జరగనున్న శనివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన ఇషాన్ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ఓ సాధారణ ప్లేయర్ అయిన రాబిన్ మింజ్ బిగ్ షాకిచ్చాడు. మే 30న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో..
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను బిహార్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్కు.. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ రూ. కోటి నజరానా ప్రకటించారు.