Home » IPL
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ సోషల్ మీడియా వ్లాగింగ్పై బీసీసీఐ రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్దీప్ను కోరినట్లు సమాచారం.
టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య లఖ్నవూతో జరిగిన మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. కాగా బెంగళూరుతో జరిగే కీలక పోరుకు పాండ్య బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.
ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండడం, స్టేడియం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతోనే ఈసారి ఐపీఎల్ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు తరలించినట్టు...
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్లోని ఒక్క మ్యాచ్ను కూడా చిన్నస్వామి స్టేడియంలో కేటాయించకపోవడంపై కర్ణాటక క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ప్రకటనను విడుదల చేశారు.
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.