Home » IPL
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రీ-సీజన్ ఈవెంట్ నిర్వహించింది. జియో వరల్డ్ గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఐ ప్లేయర్స్, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాతో కోసం డ్యాన్స్ వేశాడు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షా భావోద్వేగానికి గురయ్యాడు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి చెప్పాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్ను యువ ప్లేయర్ జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ ‘నీవు ఔట్.. వెళ్లిపో’ అంటూ సీరియస్గా ప్రవర్తించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
ఐపీఎల్2026లో భాగంగా కేకేఆర్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ను క్లీన్బౌల్డ్ చేశాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దేవాలయాలను సందర్శిస్తోంది. తాజాగా ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రిషబ్ పంత్ రామ్ జన్మభూమిని సందర్శించారు.
ఐపీఎల్ 2026 సీజన్ మరోవారంలో ప్రారంభం కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కోల్కతా నైట్రైడర్స్కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్ దీప్ కూడా లీగ్ నుంచి తప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్.. ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే అతడు సీఎస్కేకి వైస్ కెప్టెన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో అదరగొట్టి.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు కూడా చేరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్కు టీమిండియా మాజీ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా కీలక సూచనలు చేశాడు.