Home » IPL
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. అయితే జట్టు ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. బ్యాటింగ్లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిందంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు.
ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎస్ఆర్హెచ్పై భీకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. క్రిస్ గేల్ ఆల్టైం రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
నేడు ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ నెగ్గాలంటే ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవాలి. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
కోల్కతా నైట్ రైడర్స్.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తాజాగా కేకేఆర్ తమ ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఓ వివాదం తెరపైకి వచ్చింది. కేకేఆర్ చేసిన ఆ పోస్ట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో రజత్ పలు రికార్డులు కొల్లగొట్టాడు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.
తొలి క్వాలిఫయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే అని తెలిపాడు