Home » IPL
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్లకు దూరం కానున్నాడు.
ప్రతీ ఏడాదిలాగే అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే 19వ సీజన్ మే 31 వరకు జరుగనుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించొద్దని సూచించాడు.
ఐపీఎల్ 2026 సందడికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే కనీసం 250 పరుగులైనా స్కోరుబోర్డు మీద ఉండాల్సిందే.. అనే రీతిలో అభిమానుల అంచనాలు ఉంటాయి. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లతో పాటు...
ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (గురువారం) విడుదల చేసింది. ఈ దశలో 50 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20, రెండో దశలో 50 కలుపుకుని మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది 2008 ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు అలానే ఉండగా మరికొన్ని జట్ల పేరు మార్పులు, ఇంకొన్ని జట్లు అదనంగా చేరడం జరిగింది. అయితే 2008 నుంచి ఐపీఎల్లో భాగంగా ఉన్న అతి కొద్ది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి.
ఐపీఎల్పై ముంబై ఇండియన్స్ది చెరగని ముద్ర. ఐదుసార్లు చాంపియన్గా నిలవడం లీగ్లో ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనం. కానీ గత ఐదు సీజన్లుగా ముంబై ప్రదర్శన అత్యంత పేలవంగా...