• Home » IPL

IPL

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వస్తాడా?

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వస్తాడా?

రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ యాజమాన్యంపై అశ్విన్ ఆగ్రహం

ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. రెండు హోం వేదికలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఆ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

తప్పుల నుంచి నేర్చుకోవడమే ముఖ్యం: రవి శాస్త్రి

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ అన్షుల్ కాంబోజ్ తీవ్రంగా విఫలమయ్యాడు. అతడు వేసిన 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి.. అన్షుల్‌కు మద్దతుగా నిలిచాడు.

ఐపీఎల్ 2026: కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ..లఖ్‌నవూ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ..లఖ్‌నవూ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: రికార్డు స్థాయిలో 110 కోట్ల వ్యూస్

ఐపీఎల్ 2026: రికార్డు స్థాయిలో 110 కోట్ల వ్యూస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రేక్షకాదరణలో మరోసారి కొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సీజన్‌లోనే రావడం విశేషం.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో.. కేకేఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ రచిన్ రవీంద్ర ఐపీఎల్‌ను వీడాడు.

2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ

2027 ప్రపంచ కప్.. అలాంటి పరిస్థితే వస్తే నేను ఆడను: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్‌ 2027లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు.

వరుస మ్యాచ్‌లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్

వరుస మ్యాచ్‌లకు హార్దిక్ దూరం.. స్పందించిన ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుస మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో నెలకొన్న అనుమానాలపై ముంబై ఇండియన్స్ క్లారిటీ ఇచ్చింది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై మాట్లాడాడు.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు జరిమానా

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు జరిమానా

ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి