• Home » IPL

IPL

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడి ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్ మొత్తం కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడమే కాకుండా.. ఆఖరిలో విరాట్‌తో ఓపెనింగ్‌ కూడా చేశాడు. అయితే టైటిల్ విజయానంతరం వెంకటేశ్ అయ్యర్.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు

ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు

ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది.

ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ఆదాయం ఎంతో తెలుసా?

ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ఆదాయం ఎంతో తెలుసా?

ఐపీఎల్ 2026లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. అరుదైన రికార్డులు కొల్లగొట్టి పలు అవార్డులు అందుకున్నాడు. మరి ఈ కుర్రాడు ఐపీఎల్ 2026లో ఎంత డబ్బును సంపాదించాడో తెలుసా..?

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. దీంతో ఆర్సీబీ ప్లేయర్లు, సిబ్బంది సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. అభిమానులకు ఫ్రాంచైజీ కీలక సందేశం

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహిస్తుందా? అనే చర్చ మొదలైంది.

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందించాడు.

ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్

ఈ ట్రోఫీ అభిమానులకు అంకితం: రజత్ పాటీదార్

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతోపాటు ట్రోఫీని ఈసారి కూడా అభిమానులకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యద్భుత ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులు క్యూ కట్టాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతడు అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి