Home » IPL
Telangana: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్లో జరిగే మ్యాచ్లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ ఫ్యాన్స్కి టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..
ఐపీఎల్లో మరో పసందైన మ్యాచ్కు వేళైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో శుక్రవారం తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు...
విశాఖలో జరుగుతోన్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చీల్చి చెండాడారు. సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్సింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో యువ ఆటగాళ్ల సత్తా చాటుతున్నారు. అండర్ 19 జట్టు నుంచి ఐపీఎల్ ఆడే అవకాశం వస్తోంది. లక్నో జట్టుకు మయాంక్ యాదవ్ లాంటి ఆణిముత్యం లభించాడు. మయాంక్ ఈ సీజన్తో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ అయినందున రూ.20 లక్షలకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.
అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.
IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ ఫీవర్ క్రికెట్ లవర్స్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరిగే మ్యా్చ్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎగబడుతున్నారు. హైదరాబాద్లోని(Hyderabad) ఉప్పల్(Uppal) వేదికగా జరుగనున్న..
కోల్కతాతో తొలి మ్యాచ్లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో కమిన్స్ సేన తలపడనుంది...
ఐపీఎల్ 2024 సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.
ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.