Home » IPL
ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండడం, స్టేడియం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతోనే ఈసారి ఐపీఎల్ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు తరలించినట్టు...
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్లోని ఒక్క మ్యాచ్ను కూడా చిన్నస్వామి స్టేడియంలో కేటాయించకపోవడంపై కర్ణాటక క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ప్రకటనను విడుదల చేశారు.
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
రాయ్పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 భారత జట్టును ఎంచుకున్నాడు. అందులో వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్గా చోటు ఇచ్చాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ను సీఎస్కే చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. సంజు ఆటతీరుపై స్పందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్కు సంబంధించి ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఫైనల్ పోరుకు బెంగళూరు కాకుండా.. గుజరాత్లోని అహ్మదాబాద్ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్కేకి 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.