Home » IPL
ట్రేడ్ డీల్లో భాగంగా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై కేసు నమోదు అయింది. తనపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఐపీఎల్లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లఖ్నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.
ఐపీఎల్లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్గా చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున టోర్నమెంట్ మొత్తం 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు.
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.