Home » IPL
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026 మరో కీలక పోరుకు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరించే తలా.. విభిన్న రూపంలో కనిపించాడు. క్రికెట్ కిట్ను పక్కన పెట్టి చెన్నైలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించాడు. అక్కడ కమాండోలతో కలిసి షూటింగ్ డ్రిల్స్లో పాల్గొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకనున్నాడా? ఈ ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ధోని రిటైర్మెంట్పై ప్రచారం ఊపకుందున్న నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం తన రిటైర్మెంట్ గురించి తలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. వైభవ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యవంశీ తన కంటే మెరుగైన బ్యాటర్ అని పేర్కొన్నాడు.
చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.
బీసీసీఐకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వర్తించదని కేంద్ర సమాచార కమిషన్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బీసీసీఐ.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు పొందడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణలో లేని ఒక ప్రైవేట్ సంస్థ.. ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఢిల్లీకి 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.