Home » International News
నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
క్రిస్టోఫర్ జార్జ్ అనే వ్యక్తి తన కుమారుడు అయిన కోరెను టార్చర్ చేశాడు. ఆ చిన్నారికి ఒంట్లో కొవ్వు ఉందని థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు. పాపం ఆరేళ్ల బాలుడు బాలుడు ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వదల్లేదు. తల పైన కొరికి మరి థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు.
ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది.
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్(Guangdong province)లోని మీజౌ నగరంలో హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు.
ప్రస్తుతం అనేక మంది బార్బెక్యూ వంటకాలను ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అనేక ప్రాంతాల్లో వీటికి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. వీదేశాల్లో అయితే వీటి గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ KFC వినూత్నంగా ఆలోచించి No. 11 Eau De BBQ పెర్ఫ్యూమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రలో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనం పూర్తిగా అసమంజసమైనది..
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.