• Home » International News

International News

భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు.

జింబాబ్వేలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి

జింబాబ్వేలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి

జింబాబ్వేలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరీబా సరస్సులో 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పడవ.. బోల్తా పడటంతో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..

ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్..

చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది.

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్‌ అసద్‌, అసద్‌ బంధువు అతేఫ్‌ నజీబ్‌కు కూడా మరణశిక్ష విధించారు.

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..

కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.

రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 12 మంది మృతి, 39 మందికి గాయాలు..

రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 12 మంది మృతి, 39 మందికి గాయాలు..

రష్యాలోని తాతర్‌స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి