Home » International News
ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.
సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికి రాత్రే అపహరించిన అమెరికా.. తాజాగా క్యూబాకు తీవ్ర హెచ్చరిక జారీచేసింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక దేశాధ్యక్షుడిని అతని ప్రాంతంలోనే అరెస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మదురోపై దాడి చేసేందుకు అమెరికా శక్తివంతమైన రహస్య ఆయుధాలను వినియోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అహంకారంతో ఉంటే నాశనం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.
2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి.
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై కొంతమంది అతివాదులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు చనిపోయారు.
అవినీతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలు ప్రారంభించిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్కు చెందిన ఓ డాక్టర్.. టైమ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గ్రీన్లాండ్ను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు..
అమెరికా సారథ్యంలోని పశ్చిమదేశాల ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇరాన్లో గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు చివరకు హింసకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనకారులు మృత్యువాత పడుతున్నారు..