Home » International News
ఇరాన్లో ఆందోళనలను మరింతగా రెచ్చగొట్టేలా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేస్తూనే ఉండాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇన్నాళ్లూ రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయంటూ భారత్తోపాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు ఇరాన్పై పడ్డారు.
ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటుతో కునారిల్లుతున్న ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు వేశారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కాల్పులకు తామే బాధ్యులమని రోహిత్ గోడారా గ్యాంగ్ ప్రకటించింది. తమ గ్యాంగ్కు చెందిన బల్జోత్ సింగ్, జస్సా ఈ దారి జరిపినట్టు ఫేస్బుక్ పోస్టులో తెలిపింది.
కేంద్ర ఐటీ శాఖ తాఖీదుల దెబ్బతో.. ‘గ్రోక్’ ఏఐ దుశ్శాసనపర్వానికి అడ్డుకట్ట పడింది! వినియోగదారులు అడిగిందే తడవుగా ఎవరి ఫొటోనైనా బికినీల్లోకి, అశ్లీలంగా, అసభ్యంగా...
భారత్పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పాడు.
వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే క్రమంలో వెనెజువెలా సైనికులను నిలువరించేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన సోనిక్ ఆయుధాన్ని..
ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.