Home » International News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పెద్ద మార్కెట్ కలిగిన భారత్తో స్నేహం చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ కూడా ఇతర దేశాలలో తమ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుకునేందుకు ముందడుగు వేస్తోంది.
సరిహద్దులు దాటి, భారత భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు చేయగలిగేలా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకున్నామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప్రకటించారు.
భారత్ రష్యా నుంచి చమురును అస్సలు కొనదని, కొనుగోళ్లు ఇప్పటికే తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ కార్గో కాంప్లెక్స్లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ పక్తికా ప్రావిన్స్లో పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు 14 మంది పౌరులు మృతిచెందారు.
భవిష్యత్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు కనిపించక పోవచ్చు. లావాదేవీలన్నీ డిజిటల్ గా మారిపోనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మాస్టర్ కార్డు సౌత్ ఆసియా సీఈఓ గౌతమ్ అగర్వాల్ వెల్లడించారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ బంగ్లాదేశ్ (సీఏఏబీ) పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ కౌసరి మహమూద్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
కాకుల్లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్పై విషం కక్కారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతికాముకుడిగా పేరుపొందాలని తపిస్తున్న ట్రంప్....
అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ మరో రెండు రోజుల పాటు....