Home » Indigo
ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఇండిగో విమానాల(IndiGo Aeroplanes) వ్యవహారం రోజు రోజుకి పెరుగుతోంది. విమానాల ఆలస్యంపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇటీవల ప్రయాణికులు విమానాశ్రయ రన్ వేపై కూర్చుని భోజనాలు చేశారు.
రీసెంట్గా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఢిల్లీ-గోవా 6E2175 విమానం కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో.. కో-కెప్టెన్పై ఒక ప్యాసింజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలస్యానికి గల కారణాలేంటో కో-కెప్టెన్ అనూప్ కుమార్ వివరిస్తుండగా.. సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను కొట్టాడు.
IndiGo Flight: ఢిల్లీ-గోవా ఇండిగో 6E2175 విమానం ఆదివారం కొన్ని గంటలపాటు ఎయిర్పోర్టులోనే నిలిచిపోయింది. ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత.. ఆ విమానాన్ని దాదాపు 10 గంటలపాటు విమానాశ్రయంలో ఆపి ఉంచారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు ఉండటంతో, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు.
Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు పూర్తి చేసుకున్న మందిరం జనవరి 22న ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి ..
పొగమంచు ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ముంబై నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సదరు విమానాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ చేశారు.
భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.
ప్రయాణికులకు ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఉన్న ఫ్యూయల్ ఛార్జీలను టికెట్ల నుంచి తగ్గించింది. ఇండిగో (IndiGo) సంస్థ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను తగ్గాయి. దీంతో టికెట్లపై ఫ్యూయల్ ధరలను సంస్థ తగ్గించింది. దేశీయంగా, అంతర్జాతీయ రూట్లలో ఇంధన ధరలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై తుఫాన్ ధాటికి అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. 8 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వర్షాల ప్రభావం విమానాల ప్రయాణాలపై కూడా పడింది.