Home » Indigo
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంక్షోభంపై మంగళవారం లోక్సభలో మాట్లాడారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు.
ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. ప్రయాణీకులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కూడా ఏకంగా 90కిపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇండిగో విమానం మార్గమధ్యంలో ఉండగా లోపలి ప్రయాణికులకు ఓ పావురాయి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. విమానం క్యాబిన్ లోపల పావురాయి ఎగరడాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు.
ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది.
ఇండిగో కార్యకలాపాల సంక్షోభంతో పెరిగిన విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ఎకానమీ టికెట్లపై ధర పరిమితి విధించింది. విమానయాన శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు.
ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌర విమానయాన శాఖ తాజాగా తెలిపింది. ప్రయాణికుల లగేజీని కూడా తిరిగిచ్చినట్టు వెల్లడించింది.
ఆదివారం 650 ఫ్లైట్లను రద్దు చేసినట్టు ఇండిగో సంస్థ తాజాగా తెలిపింది. ఇక క్యాన్సిలేషన్తో ఇబ్బంది పడ్డ వారికి రీఫండ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఈఓ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్తో కూడిన క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.