Home » Indian Railways
అడ్వాన్స్గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్డేట్. ఏఆర్పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైల్లో సామాన్యులకు పెద్ద పీట వేసేలా పలు నిబంధనలను అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు..
ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే వ్యవస్థలో సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల పక్కన సిల్వర్ బాక్స్లను మీరు చూసే ఉంటారు. అవి భద్రత విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసా?
అర్బన్ ప్రాంతాల్లో రైల్వే నెట్వర్క్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. 2030 కల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.
భారతీయరైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.
ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అండగా రైల్వే శాఖ రంగంలోకి దిగింది. పలు మార్గాల్లో అదనపు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జోడించింది. రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తరిస్తామని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
మొంథా తుపాన్ నేపథ్యంలో 43 ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అయితే పలు రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది.