• Home » Hyderabad

Hyderabad

కొత్త పింఛన్ల పండగ..

కొత్త పింఛన్ల పండగ..

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నూతన చేయూత పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించి, అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు శ్రీకారం చుట్టింది.

పాతుకుపోతున్న గన్‌మెన్‌లు

పాతుకుపోతున్న గన్‌మెన్‌లు

ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించే ఏఆర్‌ సిబ్బంది ఏళ్లుగా ఒక దగ్గరే పాతుకుపోతూ ప్రజాప్రతినిధుల పలుకుబడితో పైరవీలకు పాల్పడుతూ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నట్లుగా తెలు స్తోంది.

మానుకోట జిల్లా అర్పనపల్లిలో చిరుతపులి సంచారం?

మానుకోట జిల్లా అర్పనపల్లిలో చిరుతపులి సంచారం?

మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

రెచ్చిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌

రెచ్చిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఒక్కరోజే సైబర్‌ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.

జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన

జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల కొలువులు

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల కొలువులు

జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వనుందని, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

రుణమాఫీపై మాట్లాడే నైతికత బీఆర్‌ఎస్‏కు లేదు!

రుణమాఫీపై మాట్లాడే నైతికత బీఆర్‌ఎస్‏కు లేదు!

రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ప్రొ.జయశంకర్‌ పేరు పెట్టాలి

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ప్రొ.జయశంకర్‌ పేరు పెట్టాలి

సనత్‌నగర్‌ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి