Home » Hyderabad
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ ఎస్. భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన సోదాల్లో భీమ్రెడ్డి డైరీలో 15 మంది బినామీల పేర్లను అధికారులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గంజాయిను స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారని.. జార్ఖండ్కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మస్కట్కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్లో భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు.
రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్స్ రిజర్వా యర్లో 176మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దశలో కి చేరుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.
గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్పార్క్ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
డీఎస్పీ ఎస్. భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.