Home » Hyderabad
ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది.
హైదరాబాద్లోని అత్తాపూర్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఓ యువతిని కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్బోర్డులో కొందరు అవినీతి అధికారులు జనాలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు.
దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా ఇచ్చేస్తారు.
ఆన్లైన్ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్ దుకాణాల బంద్ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి.
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు (మంగళవారం) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా ప్రవర్తించాడు. ఆస్పత్రి ప్రాంగణంలో సర్జికల్ కత్తితో హల్చల్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు.
దేశ రాజధానిలో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' జాతీయ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్లపై ఫిర్యాదు అందిందన్నారు.
పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో పక్షపాతం చూపారని మండిపడ్డారు