• Home » Hyderabad

Hyderabad

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు.

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరం ఉందని అన్నారు.

ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచులు.. ట్రాఫిక్ రూల్స్ ఇవే..

ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచులు.. ట్రాఫిక్ రూల్స్ ఇవే..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

బీఆర్‌ఎస్ ఖాళీ.. బీజేపీకి చోటు లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ ధ్వజం

తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు.

బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌ రెడ్డి... త్వరలో కేటీఆర్ సమక్షంలో..!

బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌ రెడ్డి... త్వరలో కేటీఆర్ సమక్షంలో..!

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

టెక్స్‌టైల్‌ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌‌: సీఎం రేవంత్ రెడ్డి

టెక్స్‌టైల్‌ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌‌: సీఎం రేవంత్ రెడ్డి

టెక్స్‌టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్‌వేర్లు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడిన సాఫ్ట్‌వేర్లు..

హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ బయటపడ్డాయి. ఓ పబ్‌పై దాడి చేసిన ఈగల్ టీమ్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత

అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత

సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని కవిత తెలిపారు. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మా ఊళ్లో మద్యం వద్దు..

మా ఊళ్లో మద్యం వద్దు..

ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు మద్యం వద్దే వద్దని తీర్మానం చేశామని సర్పంచ్‌ అనంతపల్లి సుశీల అన్నారు.

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి