• Home » Hyderabad

Hyderabad

నిరుద్యోగులను నమ్మించి నయవంచన.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

నిరుద్యోగులను నమ్మించి నయవంచన.. రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ నిరుద్యోగులను సీఎం రేవంత్ నమ్మించి నయవంచన చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోందని అన్నారు.

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర పనుల నిమిత్తం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

టమాటా ధర ఢమాల్

టమాటా ధర ఢమాల్

టమాటా ధర తగ్గిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతన్నాడు. గత పది. పదిహేనురోజుల క్రితం వరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉండగా ప్రస్తుతం పడిపోయింది.

‘గూడెం’ బరిలో సీపీఐ

‘గూడెం’ బరిలో సీపీఐ

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్‌, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.

పోటీకి ఢీ అంటే ఢీ..

పోటీకి ఢీ అంటే ఢీ..

మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో.. ప్రధాన పార్టీలకు నామినేషన్ల ఉపసంహరణ పరీక్షగా మారిందని చెప్పవచ్చు. కాంగెస్ పార్టీ నుంచి ఈ పోటీ తీవ్రంగా ఉండగా బీఆర్ఎస్ నుంచి కూడా అదేస్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది.

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హెచ్‌సీఏలో కీలక పరిణామం..  నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

హెచ్‌సీఏలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ వేటు వేశారు. ఆయన స్థానంలో అమర్‌నాథ్‌ను కొత్త ప్రెసిడెంట్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ

చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా పెనాల్టీ విధించాలని నిర్ణయించింది. ఇప్పటికీ నగరంలోని కొన్ని ఏరియాల్లో చెత్తాచెదారంతో నిండిఉన్నాయి. అయితే.. ఇకనుంచి రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధించాలని నిర్ణయించారు.

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నా.. ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. తల్లీ, పిల్లల ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.

అది యూపీ ముఠా పనే!

అది యూపీ ముఠా పనే!

నగరంలోని కోఠిలో కాల్పులు, దోపిడీ ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఈ దోపిడీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానాకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి