Home » Hyderabad
మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
వేసవిలో నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమంగా బోర్లు వేసి నీటిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో వైభవంగా జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ తెలిపారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. వంకాయ 15, బెండకాయ 35, పచ్చిమిర్చి 45లకు విక్రయిస్తున్నారు.
గాజులరామారం ఉషాముళ్ల పూడి సబ్స్టేషన్ పరిధిలోని 33/11కేవీ విద్యుత్ తీగల మర్మమతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ను నిలిపివేస్తున్నట్లు ఏఈ చైతన్యభార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీలోని శ్రుతి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాగంటి గోపినాథ్ కుమార్తెలకు గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
పెండింగ్లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.