• Home » Hyderabad City Police

Hyderabad City Police

MLA Raja Singh: బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

MLA Raja Singh: బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

'ఇవ్వాలా బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతాను.'

Hyderabad Teen Tortured: నేరేడ్‌మెట్‌లో దారుణం.. చీకటి గదిలో బంధించి చిత్రహింసలు

Hyderabad Teen Tortured: నేరేడ్‌మెట్‌లో దారుణం.. చీకటి గదిలో బంధించి చిత్రహింసలు

ప్రభాత్‌ను గదిలో బంధించిన స్నేహితులు.. బీర్ బాటిళ్లు, కేబుల్ వైర్లు, కట్టెలతో విచక్షణ రహితంగా చిత్ర హింసలకు గురి చేశారు. ప్రభాత్‌ అపస్మారక స్థితికి చేరుకున్న తరువాత తెల్లవారు జామున ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు.

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Raja Singh vs Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.

Nowhera Shaik: నౌహీరా షేక్‌ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

Nowhera Shaik: నౌహీరా షేక్‌ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఆక్షన్‌లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Hyderabad Robbery: ఎమ్మెల్యే కాలేజీలో భారీ చోరీ.. దర్యాప్తు ముమ్మరం

Hyderabad Robbery: ఎమ్మెల్యే కాలేజీలో భారీ చోరీ.. దర్యాప్తు ముమ్మరం

దుండగులను ప్రొఫెషనల్ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని సైతం విచారించినట్లు తెలిపారు. ఈనెల 10న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.

CP Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

CP Sajjanar: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వాహనదారులను హెచ్చరించారు.

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

విధినిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, తప్పు చేస్తే సహించబోమని వారిపై చర్యలుంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు.

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు.

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

Hyderabad Suicide Case: పెదనాన్న అవమానం.. బాలిక ఆత్మహత్య

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి