Home » Hyderabad City Police
తనను, పిల్లల్ని చూసుకోవడం లేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడం లేదని ఓ భార్య, భర్తను కిడ్నాప్ చేయించింది. సుమారు పది మందితో కలిసి భర్త కిడ్నాప్కు ప్లాన్ చేసింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..
కొన్ని రోజుల తరువాత అలీ, రేష్మా చెప్పపెట్టకుండా ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీస్లను ఆశ్రయించినట్లు తెలిపారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే.. ఇవాళ(మంగళవారం) కూడా.. నగరంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
చాదర్ఘాట్ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు స్నాచర్లు సెల్ఫోన్లు కొట్టేసేందుకు యత్నించిగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతున్న మహమ్మద్ అమీర్ అన్సారీ.. ఎదురుతిరిగి గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో చోటుచేసుకుంది. పార్క్ చేసిన కారు కింద టపాసులు పేలాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆ రూట్లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిపోవచ్చు అనే ఆశతో.. యువత బెట్టింగ్ యాప్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న డబ్బులు యాప్లో బెట్టింగ్ చేస్తూ.. అవి పోయాక అందినకాడికి అప్పులు చేసి యాప్లలో పెట్టి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు.
ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.