• Home » Hindupur

Hindupur

AP News: దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే

AP News: దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే

దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

TDP: క్రీడలతో మానసికోల్లాసం

TDP: క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. టీడీపీ నాయకుడు మగ్బూల్‌ ఆధ్వర్యంలో ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా అబ్దుల్‌కాలం క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు.

AP News: హిందూపురంలో.. కుక్కలున్నాయ్‌ జాగ్రత..

AP News: హిందూపురంలో.. కుక్కలున్నాయ్‌ జాగ్రత..

ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.

TAHASILDAR: ఎన్నాళ్లీ ఇనచార్జిల పాలన..?

TAHASILDAR: ఎన్నాళ్లీ ఇనచార్జిల పాలన..?

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్‌ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.

WEAVERS ASSOCIATION: చేనేతలకు ఉచిత విద్యుత అమలు చేయాలి

WEAVERS ASSOCIATION: చేనేతలకు ఉచిత విద్యుత అమలు చేయాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు.

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం

కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.

JC: సకాలంలో రైతులకు యూరియా

JC: సకాలంలో రైతులకు యూరియా

సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.

TEMPLE: భగవంతుడి సేవకు మించినది ఏదీలేదు

TEMPLE: భగవంతుడి సేవకు మించినది ఏదీలేదు

భగవంతుని సేవకు మించిందేది లేదని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పేట వెంకటరమణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మనగా భగీరథ నవీనచంద్ర, తొమ్మిది మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

MLC NAIDU: జగన త్వరలో జైలుకెళ్లడం ఖాయం

MLC NAIDU: జగన త్వరలో జైలుకెళ్లడం ఖాయం

పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి