• Home » Hindupur

Hindupur

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

Brahmarathotsavam  ఘనంగా బ్రహ్మరథోత్సవం

Brahmarathotsavam ఘనంగా బ్రహ్మరథోత్సవం

మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-కలబురగి-యశ్వంతపూర్‌ మధ్య సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.

PUBLIC FORUM: చేయని పనులకు బిల్లులు

PUBLIC FORUM: చేయని పనులకు బిల్లులు

వీబీజీ రామ్‌జీ పథకంలో చేయని పనులకు బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం నిగ్గుతేల్చింది. మంగళవారం మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌పీ సీఆర్‌ఎన మూర్తి ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు.

HDP JUDGE : యువతే.. దేశ సంపద

HDP JUDGE : యువతే.. దేశ సంపద

భారతదేశానికి యువతే బలమైన సంపదఅని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జాతీయ యువ దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు.

SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ

SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ

స్టేట్‌బ్యాంక్‌లో శాలరీ అకౌంట్‌ ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఎస్బీఐ ఆర్థిక అండగా నిలుస్తుందని ఎస్బీఐ ధర్మవరం రీజనల్‌ మేనేజర్‌ శశిధర్‌కుమార్‌ అన్నారు. గత యేడాది ఏప్రిల్‌లో విద్యుతషాక్‌కు గురై సోమందేపల్లిలో లైనమన రామచంద్రారెడ్డి మృతిచెందాడు.

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Ananthapuram News: దారిపై మంచు భూతం..

Ananthapuram News: దారిపై మంచు భూతం..

గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్‌ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి