Home » High Court
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏంటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘నివేదికను అసెంబ్లీలో పెట్టడానికి ముందే చర్యలు తీసుకుంటారా..
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రేయర్గా పిటిషనర్లు పేర్కొన్నారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో ప్రవేశించరాదని బీజేపీ ఎస్పీ మోర్చా నాయకుడు నెడుకుండ్రం సూర్యకు నగర పోలీసు కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. నెడుకుండ్రం సూర్యపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఆయనను నగరంలో ప్రవేశించేందుకు ఎందుకు నిషేధం విధించరాదు అంటూ వివరణ కోరుతూ కొళత్తూర్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ నోటీసు జారీచేశారు.
మేజర్ అయిన యువతిని ఆమె అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ హోంలో నిర్బంధించలేరని హైకోర్టు స్పష్టంచేసింది.
సాదాబైనామాలపై 2020లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
విద్యుత్ స్తంభాలకు అనుసంధానంగా ఉన్న ఎయిర్టెల్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
సాదా బైనామా భూములపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు రిప్లై ఇచ్చింది. 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి.. ప్రభుత్వం నిర్దేశించినట్టుగా రాత పూర్వక ఒప్పందం ఉంటే..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాస్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు ధాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోస్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.
నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తిచేసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే నూతన విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్కు హైకోర్టు స్పష్టంచేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బీఫ్ షాపులు, కబేళాలు మూసివేయాలన్న ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.