Home » High Court
పలు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 16 మందిని పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్లో వివరించారు.
హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వర్ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూనిట్ ధర రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం
ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
విద్యార్థులకు కనీస హాజరు 65ు ఉండాల్సిందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
తెలంగాణలో సివిల్ జడ్జిల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
తన పరిధిలోకి వచ్చే మెడికల్ కాలేజీలపై జరిమానా విధించే అధికారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఉంటుందా’’ అని హైకోర్టు ప్రశ్నించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనంబర్లు 181, 182, 194, 195లలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్కు గురవుతారని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది.
రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతన్నాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కడలూరులో మృతిచెందిన కళాశాల విద్యార్థి జయసూర్య తండ్రి ఎం.మురుగన్ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్లో తన కుమారుడి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేశారు.