• Home » Health

Health

ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. కానీ ఈ అలవాటు ఎక్కువైతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో సోంపు నీళ్లు తాగడం మంచిదేనా?

వేసవిలో సోంపు నీళ్లు తాగడం మంచిదేనా?

వేసవి కాలంలో అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సోంపు నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026.. ఆరోగ్యకరమైన జీవనశైలితో కిడ్నీలను కాపాడుకోండి

ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026.. ఆరోగ్యకరమైన జీవనశైలితో కిడ్నీలను కాపాడుకోండి

నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంస్థలు, సామాజిక సంస్థలు కలిసి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పనిసరి!

రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పనిసరి!

ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల దృష్ట్యా మన శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity) బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలం.

ఎండాకాలం రాగి జావ తాగితే ఇంత మంచిదా..

ఎండాకాలం రాగి జావ తాగితే ఇంత మంచిదా..

తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్, కళ్లు తిరగడం, తలనొప్పి వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సరైన పోష్టికాహారం తీసుకోవటం ద్వారా ఎండల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రాగి జావ తాగటం ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది.

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? కారణాలు తెలుసుకోండి..

ఇటీవల చాలామంది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుండెపోటు వస్తోందేమో అని భయపడుతున్నారు. అయితే ప్రతి ఛాతీ నొప్పి గుండె సమస్యకే సంబంధించినదిగా ఉండదు. మరి ఛాతీ నొప్పికి గుండెపోటు కాకుండా ఉండే ఇతర కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో వేడి నీళ్లు తాగొచ్చా?

వేసవిలో వేడి నీళ్లు తాగొచ్చా?

శరీరానికి అవసరమైనప్పుడు సరైన ఉష్ణోగ్రతలో నీరు తాగితే అది ఔషధంలా పనిచేస్తుంది. వేడి నీరు ఎప్పుడు తాగాలి, సాధారణ నీరు ఎప్పుడు తాగాలి, మరిగించి చల్లార్చిన నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.

ఉపవాసం ఉంటే మెదడు వేగంగా పనిచేస్తుందా?

ఉపవాసం ఉంటే మెదడు వేగంగా పనిచేస్తుందా?

ఉపవాసం చేస్తే నిజంగా మెదడు వేగంగా పనిచేస్తుందా? అడపాదడపా ఉపవాసం మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో, ఏకాగ్రతను ఎలా పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఉదయం ఫోన్ వాడటం వల్ల మీ ఆరోగ్యానికి ఎలా హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి