Home » Health Latest news
అలారం ఓ బ్యాకప్లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇంట్లో బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. ఇలా ఎందుకో ఆయన వివరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మైగ్రేన్ సమస్య ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు పలు సింపుల్ చిట్కాలు ఇవిగో.. పైసా ఖర్చు లేని చిట్కాలు..
ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరగడంతో పాటు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
స్వీట్స్ తినకపోయినా కొందరిలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బీపీ, షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారిలో గుండె పోటు ముప్పు రెట్టింపవుతుందని ఓ కార్డియాలజిస్టు తెలిపారు. మందులు సమయానికి వేసుకోని వారిలో కూడా ఇదే తరహా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
డయాబెటిస్కు లోబీపీ తోడయితే అనారోగ్యాల రిస్క్ ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ రోగులు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరి వైద్యులు చెబుతున్న జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
హార్ట్ ఎటాక్ ముప్పును కచ్చితంగా అంచనా వేసే హోమోసిస్టీన్, సీరియాక్టివ్ ప్రొటీన్ టెస్టులపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టెస్టుల గురించి వివరంగా తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగులు హెచ్బీఏ1సీతో పాటు ఎస్ఎమ్బీజీ విధానంలో కూడా గ్లూకోజ్ స్థాయిల్లో మార్పులను తెలుసుకుంటే వ్యాధిని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఎస్ఎమ్బీజీ విధానంలో గ్లూకోజ్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో షుగర్ టెస్టులు చేసుకునే వారు చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. ఈ విషయంలో వైద్యులు చెప్పే సూచనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.