Home » Health Latest news
ప్రకృతి చాలా విచిత్రమైనది. చాలా సాధారణం అనిపించే ఎన్నో మొక్కలు, చెట్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో భాగంగా ఉన్నాయి. చాలా వరకు రోడ్ల పక్కన, పొదలలోనూ తమలపాకులాగా తీగలు అల్లుకుని ఉంటుంది తిప్పతీగ.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్న పిల్లలలో అధిక రక్తపోటు ఎదురుకావడం అనేది ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఈ అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయంటే..
బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, ఆహారం నియంత్రించుకోవడం కూడా చేస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి కంటిన్యూగా చేస్తే పర్లేదు.. కానీ అడపాదడపా వీటిని పాటిస్తే పెద్దగా ఫలితాలేమీ ఉండవు. పైపెచ్చు సప్లిమెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
చాలామంది ఎండలో నుండి ఇంటికి వచ్చినా, సాధారణంగా దాహంగా అనిపించినా చల్లని నీరు తాగుతుంటారు. నిజానికి ఈ ఎండల వేడికి చల్లని నీరు తాగితే ప్రాణం లేచొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇలా చల్లని నీరు తాగడం ఎంత వరకు ప్రయోజనకరమో తెలుసుకుంటే..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో పాటుగా చాలా అవసరం. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో కొల్లాజెన్ కూడా ఒకటి. ఇది శరీరానికి ఎందుకు అవసరం, దీని ప్రయోజనాలు ఏంటంటే..
కొందరిలో నెలసరి సమయంలో కడుపునొప్పి, పొత్తి కడుపు కండరాల తిమ్మిర్లు వస్తాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో ఉండే నీరసం వీటి కారణంగా మరింత ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఇవి తగ్గడానికి ఇంటిపట్టునే ఇలా చేస్తే సరి.
శరీరం బాగా అలసిపోతేనో, వాతావరణ మార్పుల వల్లనో, శరీరంలో నీరు తక్కువైనప్పుడో, ఆకలిగా అనిపించినప్పుడో తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఇలా మాత్రమే కాకుండా వేడికి కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. అసలు ఇదెలా వస్తుంది? దీన్ని నివారించడం ఎలా?
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
రోజులో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే విధమైన శక్తితో పనిచేసేవారు కూడా ఉండరు. మొదట్లో పనిచేసినంత చురుగ్గా ఆ తరువాత ఉండదు. పని వేగం కూడా మెల్లగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. శక్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి.