• Home » Health Latest news

Health Latest news

ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. 'ఇండియా-ఆఫ్రికా సమ్మిట్' వాయిదా.. భారత్‌లో హై-అలర్ట్!

ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. 'ఇండియా-ఆఫ్రికా సమ్మిట్' వాయిదా.. భారత్‌లో హై-అలర్ట్!

దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి సూచన

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి సూచన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జస్ట్ రూ.10 లతో జ్యూస్.. శరిరాన్ని డిటాక్స్ చేసేస్తుంది..!

జస్ట్ రూ.10 లతో జ్యూస్.. శరిరాన్ని డిటాక్స్ చేసేస్తుంది..!

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్‌డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి.

వేసవిలో చుండ్రు, మాడు దురద సమస్యలా?  ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

వేసవిలో చుండ్రు, మాడు దురద సమస్యలా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

వేసవి కాలంలో చుండ్రు, మాడు దురద సమస్యలలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..

ముంబై ఫ్యామిలీ ట్రాజెడీ.. రాత్రి పూట పుచ్చకాయ తినవచ్చా?

ముంబై ఫ్యామిలీ ట్రాజెడీ.. రాత్రి పూట పుచ్చకాయ తినవచ్చా?

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగు వ్యక్తులు పుచ్చకాయ తిన్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రాత్రి పూట పుచ్చకాయ తినటం వల్లే ఆ నలుగురు ఫుడ్ పాయిజన్‌కు గురై చనిపోయారన్న ప్రచారం జరుగుతోంది. రాత్రిపూట పుచ్చకాయ తింటే ప్రాణాలకు ప్రమాదమా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

ఎండలో బయటకు వెళ్తున్నారా? వీటిని మీ వెంట తీసుకెళ్లండి..!

ఎండలో బయటకు వెళ్తున్నారా? వీటిని మీ వెంట తీసుకెళ్లండి..!

ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త! వడదెబ్బకు గురవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట ఈ వస్తువులను తప్పక తీసుకెళ్లండి. మరి ఆ వస్తువులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెంటనే స్పందించి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..

దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక..

ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

పరగడుపున పండ్లు తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

పరగడుపున పండ్లు తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

పరగడుపున పండ్లు తినొచ్చా? తినకూడదా? తింటే ఏమవుతుంది? చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కొందరు ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దని చెబితే.. మరికొందరు ఖాళీ కడుపుతోనే పండ్లను తినాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి