Home » Haryana
Haryana Woman Case: ఏప్రిల్ 9వ తేదీన తను సోదరి ప్రీతి.. తనుకు ఫోన్ చేసింది. అయితే, ఫోన్ కలవలేదు. కొన్ని రోజుల తర్వాత .. ఏప్రిల్ 23వ తేదీన తను అత్తింటినుంచి ప్రీతికి ఫోన్ వచ్చింది. తను ఇంటినుంచి పారిపోయిందని వారు చెప్పారు.
ఇంటి ముందు వృద్ధుడు గొయ్యి తవ్వుతుంటే ఇరుగుపొరుగుకు డౌటొచ్చింది. రెండు నెలల తరువాత అదే గొయ్యిలో అతడి కోడలి మృతదేహం లభించడంతో అంతా షాకైపోయారు.
హర్యానాలో మోడల్ హత్య కేసు మిస్టరీ వీడింది. తానే ఈ హత్య చేసినట్టు ఆమె బాయ్ఫ్రెండ్ పోలీసుల ముందు అంగీకరించాడు.
మోడల్ శీతల్ హత్యోదంతం హర్యానాలో సంచలనంగా మారితే, అటు పక్క రాష్ట్రం పంజాబ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యాకాండ జనాల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.
బాధితురాలు శీతల్.. స్థానిక ఫోక్ హర్యాన్వి సంగీత పరిశ్రమలో మోడల్గా పనిచేసేది. అయితే, ఇంత కిరాతకంగా ఆ యువతని ఎందుకు హత్య చేశారనే దానిపై కారణాలు తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శీతల్ తన సోదరి నేహాతో కలిసి ..
హరియాణాలోని ఫరీదాబాద్లో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో సహా రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.