• Home » Haryana

Haryana

హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే..

హరియాణలో గుడివాడ టెకీ దారుణ హత్య.. ఉద్యోగంలో చేరిన 10 రోజులకే..

కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర విషాదం నెలకొంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతాడనుకున్న యువకుడు ఉద్యోగంలో చేరిన పది రోజులకే హరియాణలో విగతజీవిగా పడి ఉండటం స్థానికులను కలచివేస్తోంది.

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. మందు తాగొద్దన్నందుకు పోలీసులపై..

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. మందు తాగొద్దన్నందుకు పోలీసులపై..

మద్యం మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. పవిత్ర గంగానది ఒడ్డున మందు తాగటమే కాకుండా.. ప్రశ్నించిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఈ సంఘటన రిషికేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

లిఫ్ట్‌లో భయానక సంఘటన.. ఒక్కసారిగా ఊడి తలపై పడ్డ అద్దం..

లిఫ్ట్‌లో భయానక సంఘటన.. ఒక్కసారిగా ఊడి తలపై పడ్డ అద్దం..

లిఫ్ట్‌లో వెళుతున్న ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ప్రమాదానికి గురవ్వటంతో అద్దం విరిగి అతడి తలపై పడింది. అతడి తలకు గాయం అయింది.

కదలకుండా నిలబడిపోయిన డెలివరీ బాయ్.. 2 గంటల పాటు నోట్లో బీడీతో..

కదలకుండా నిలబడిపోయిన డెలివరీ బాయ్.. 2 గంటల పాటు నోట్లో బీడీతో..

ఓ వ్యక్తి జాంబీ డ్రగ్ తీసుకున్న వాడిలా వింతగా ప్రవర్తించాడు. నిల్చున్న చోటే 2 గంటల పాటు కదలకుండా ఉండిపోయాడు. ఈ సంఘటన హర్యానాలోని చండీగఢ్‌‌లో బుధవారం చోటుచేసుకుంది.

ప్రేమ పెళ్లి చేసుకుని 4 నెలలు.. భార్యపై భర్త దారుణం..

ప్రేమ పెళ్లి చేసుకుని 4 నెలలు.. భార్యపై భర్త దారుణం..

అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి

గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి

హరియాణాలో విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళల దుర్మరణం

హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళల దుర్మరణం

హర్యానాలోని ఒక రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. 20 మంది గాయపడ్డారు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. మాజీ ఉద్యోగులు పక్కా ప్లాన్‌తో రూ.590 కోట్లు దోచేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఆ డబ్బును షెల్ కంపెనీకి మళ్లించినట్లు తెలిపారు.

చీర కోసం తల్లి దారుణం.. కొడుకును 8వ అంతస్తునుంచి..

చీర కోసం తల్లి దారుణం.. కొడుకును 8వ అంతస్తునుంచి..

చీర కోసం ఓ మహిళ కన్న కొడుకు ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది. 7వ అంతస్తులోని ప్లాట్‌ బాల్కనీలో పడ్డ చీరను తీయడానికి.. 8వ అంతస్తు మీద నుంచి కొడుకును చీరతో కట్టి కిందకు పంపింది. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

ప్రియుడిపై యువతి దారుణం.. రోడ్డుపై అంతా చూస్తుండగానే..

ప్రియుడిపై యువతి దారుణం.. రోడ్డుపై అంతా చూస్తుండగానే..

హర్యానాలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది. రోడ్డుపై అందరూ చూస్తుండగా అతడిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. ప్రియుడి చెంప పగలగొట్టింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి