Home » Haryana
చిన్న చిన్న సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లి.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. హర్యానాలో ఇటీవల..
మూడేళ్ల కూతురంటే ఆ తల్లికి ఎంతో అభిమానం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే అనుకోని పరిస్థితిల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకపోతే కూతురు భవిష్యత్ ఏంటనే ఆందోళన చెందింది. చివరకు..
ఆ వ్యక్తి భార్య కేన్సర్తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే..
హర్యానాలో (Haryana) ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య, స్వంత కూతురినే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. కత్తులు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి అత్తమామాలను కొట్టి భార్యను, కూతురిని ఎత్తుకుపోయాడు.
తినుబండారాల దగ్గర నుంచి వివిధ రకాల వస్తువుల వరకూ అన్నీ నకిలీమయమయ్యాయి. చూడటానికి అచ్చం ఒరిజినల్లా ఉన్నా.. చివరకు నకిలీవని తెలసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇక నకిలీ నోట్ల గురించి ప్రత్యేకంగా..
వారికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏ సమస్యలూ లేని వీరి కుటుంబంలో ఇటీవల అనుకోని సమస్య వచ్చి పడింది. ఓ రోజు పని నిమిత్తం బయటికి వెళ్లిన భర్త.. భార్యకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుగా..
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి...
హర్యానాలోని యమునా నగర్లో ఇద్దరు యువకులను గ్రామస్థులు చితక్కొట్టారు. గ్రామ శివార్లలో ఉన్న చెరుకు తోటలో వారు చేస్తున్నదేంటో చూసి వారిని నగ్నంగా మార్చి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
హర్యానాలోని (Haryana) హిసార్ పోలీసులు ఓ హోటల్పై దాడి చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఓ ఎస్సై కస్టమర్లో ఆ హోటల్కు వెళ్లాడు. ఓ రూ.500 నోటుపై సంతకం చేసి దానిని పట్టుకుని లోపలకు వెళ్లాడు.
పెట్టుబడిపై భారీ లాభాలు రాబట్టాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడాలి. రిస్క్కు వెరవకూడదు. కానీ.. ఓ ఇద్దరు యువకులు రూ.20 వేల పెట్టుబడితోనే మంచి లాభాలు కళ్లచూశారు.