• Home » Haryana

Haryana

బాగా దగ్గు వస్తోందంటూ క్లినిక్‌కు వెళ్లిన 21 ఏళ్ల యువతి.. ఇంజెక్షన్ చేయగానే నీలి రంగులోకి మారిన శరీరం.. చివరకు..

బాగా దగ్గు వస్తోందంటూ క్లినిక్‌కు వెళ్లిన 21 ఏళ్ల యువతి.. ఇంజెక్షన్ చేయగానే నీలి రంగులోకి మారిన శరీరం.. చివరకు..

చిన్న చిన్న సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లి.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. హర్యానాలో ఇటీవల..

మూడేళ్ల కూతుర్ని చంపి ఓ తల్లి ఆత్మహత్య.. ఆమె పొట్టకు ప్లాస్టర్‌తో అంటించి ఉందో కాగితం.. పోలీసులు ఓపెన్ చేసి చూస్తే..

మూడేళ్ల కూతుర్ని చంపి ఓ తల్లి ఆత్మహత్య.. ఆమె పొట్టకు ప్లాస్టర్‌తో అంటించి ఉందో కాగితం.. పోలీసులు ఓపెన్ చేసి చూస్తే..

మూడేళ్ల కూతురంటే ఆ తల్లికి ఎంతో అభిమానం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే అనుకోని పరిస్థితిల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకపోతే కూతురు భవిష్యత్ ఏంటనే ఆందోళన చెందింది. చివరకు..

కేన్సర్‌తో భార్య మృతి.. 10 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నెల రోజులకే ఆ భర్తకు ఊహించని షాక్..!

కేన్సర్‌తో భార్య మృతి.. 10 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నెల రోజులకే ఆ భర్తకు ఊహించని షాక్..!

ఆ వ్యక్తి భార్య కేన్సర్‌తో బాధపడుతూ పదేళ్ల కిందట మరణించింది.. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.. వారిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు.. ఇటీవల అతడికి మరో మహిళ పరిచయమైంది.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. అయితే..

స్నేహితులతో కలిసి భార్య, కూతురిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్!

స్నేహితులతో కలిసి భార్య, కూతురిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్!

హర్యానాలో (Haryana) ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్య, స్వంత కూతురినే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. కత్తులు, కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి అత్తమామాలను కొట్టి భార్యను, కూతురిని ఎత్తుకుపోయాడు.

మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? అయితే ఈ వార్తను మీరు తప్పకుండా చదివి తీరాల్సిందే..!

మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? అయితే ఈ వార్తను మీరు తప్పకుండా చదివి తీరాల్సిందే..!

తినుబండారాల దగ్గర నుంచి వివిధ రకాల వస్తువుల వరకూ అన్నీ నకిలీమయమయ్యాయి. చూడటానికి అచ్చం ఒరిజినల్‌లా ఉన్నా.. చివరకు నకిలీవని తెలసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇక నకిలీ నోట్ల గురించి ప్రత్యేకంగా..

ఆరేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భార్య ఫోన్ స్విచాఫ్.. ఇంట్లో కూడా లేకపోవడంతో ఆ భర్త ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..

ఆరేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భార్య ఫోన్ స్విచాఫ్.. ఇంట్లో కూడా లేకపోవడంతో ఆ భర్త ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..

వారికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏ సమస్యలూ లేని వీరి కుటుంబంలో ఇటీవల అనుకోని సమస్య వచ్చి పడింది. ఓ రోజు పని నిమిత్తం బయటికి వెళ్లిన భర్త.. భార్యకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుగా..

Earthquake : యూపీ, హర్యానాలను వణికించిన భూప్రకంపనలు

Earthquake : యూపీ, హర్యానాలను వణికించిన భూప్రకంపనలు

ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి...

ఇద్దరు యువకులను నగ్నంగా మార్చి చితక్కొట్టిన గ్రామస్థులు.. ఇంతకీ వారేం చేశారంటే..

ఇద్దరు యువకులను నగ్నంగా మార్చి చితక్కొట్టిన గ్రామస్థులు.. ఇంతకీ వారేం చేశారంటే..

హర్యానాలోని యమునా నగర్‌లో ఇద్దరు యువకులను గ్రామస్థులు చితక్కొట్టారు. గ్రామ శివార్లలో ఉన్న చెరుకు తోటలో వారు చేస్తున్నదేంటో చూసి వారిని నగ్నంగా మార్చి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

కస్టమర్‌లా హోటల్‌కు వెళ్లిన ఎస్సై.. అసలు లోపల ఏం జరుగుతోందో ఎలా బయటపడిందంటే..

కస్టమర్‌లా హోటల్‌కు వెళ్లిన ఎస్సై.. అసలు లోపల ఏం జరుగుతోందో ఎలా బయటపడిందంటే..

హర్యానాలోని (Haryana) హిసార్‌ పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఓ ఎస్సై కస్టమర్‌లో ఆ హోటల్‌కు వెళ్లాడు. ఓ రూ.500 నోటుపై సంతకం చేసి దానిని పట్టుకుని లోపలకు వెళ్లాడు.

Viral: రూ.20 వేల పెట్టుబడి.. కానీ లాభం మాత్రం ఏకంగా లక్షన్నర.. ఈ అన్నాదమ్ముళ్లు చేస్తున్న పనేంటంటే..

Viral: రూ.20 వేల పెట్టుబడి.. కానీ లాభం మాత్రం ఏకంగా లక్షన్నర.. ఈ అన్నాదమ్ముళ్లు చేస్తున్న పనేంటంటే..

పెట్టుబడిపై భారీ లాభాలు రాబట్టాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడాలి. రిస్క్‌కు వెరవకూడదు. కానీ.. ఓ ఇద్దరు యువకులు రూ.20 వేల పెట్టుబడితోనే మంచి లాభాలు కళ్లచూశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి