Home » Harish Rao
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డగోలుగా రూ.వేల కోట్లు దండుకునేందుకే.. కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరిట నాటకమాడుతోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అభద్రతా భావంతో ప్రతీకార రాజకీయలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు.
Harish Rao Slams Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్న సర్కార్.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాం లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు.
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని.. మౌనంగా ఉండి.. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా భారంగా మారిందనడం సరికాదని.. నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతారు. కాళేశ్వరం కూలింది అంటారు.. అది కూలితే విఠలాపూర్ గ్రామంలో అనంతమ్మ కుంట ఎట్లా నిండింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్కు చెందిన ఫామ్హౌ్సలో గురువారం భేటీ అయ్యారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎర్రవల్లి ఫాం హౌస్లో హరీష్రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మామ-అల్లుడు చర్చించినట్లు తెలుస్తోంది.