• Home » Guntur

Guntur

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

ప్రేమజంటలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాచర్ల ఏఎస్‌ఐ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఏఎస్‌ఐ తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

గత పాలకుల పనులు చూసి నాకే మతిపోయింది: సీఎం చంద్రబాబు

గత పాలకుల పనులు చూసి నాకే మతిపోయింది: సీఎం చంద్రబాబు

వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు.

రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.

ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు

ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ ఎదుట ఆందోళన.. అంబటి రాంబాబుపై కేసు నమోదు

గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓవరాక్షన్ చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆంద్రజ్యోతి కార్యాలయంవైపుకు దూసుకెళ్లేందుకు యత్నించిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు.

మాచర్లలో మహిళపై అత్యాచారం కేసులో కీలక మలుపు

మాచర్లలో మహిళపై అత్యాచారం కేసులో కీలక మలుపు

గుంటూరు జిల్లా మాచర్లలో మహిళపై అత్యాచారం జరిగిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడే అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు.

వైసీపీ పెద్ద డ్రామా కంపెనీలా తయారయ్యింది: ఎమ్మెల్సీ అనురాధ

వైసీపీ పెద్ద డ్రామా కంపెనీలా తయారయ్యింది: ఎమ్మెల్సీ అనురాధ

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి