Home » Guntakal
గత ఏడాది మేలో హం ద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు వజ్రకరూరు మండలం చాయాపురానికి ఇచ్చిన హామీలు నెరవేరాయి. అందుకు అనుగుణంగా గ్రామంలో రూ.2. 26కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
బాలికలు తప్పని సరిగా క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన వేయించుకో వాలని వైద్యాధికారులు తెలిపారు. పీహెచసీల్లో బుధవారం సర్వేకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ క్యాన్సర్)ను నివారించేందుకు హ్యూమన పాపిల్లో వైరస్ వ్యాక్సిన వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆ భరణాల విషయంలో గందరగోళం నెలకొందని ఆ ఆలయ పాల కమండలి చైర్మన శ్రీనాథ్ సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో నగల లెక్కలు సోమవారం తేలే అవకాశం ఉందని తెలిపారు.
పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలక మైన సమస్యలను తీర్చే దిశ గా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీవానివాసు లు పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డును బుధవారం ఆయన పరిశీలించారు.
శ్రీలక్ష్మీ వెంకటరమ ణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4గంటల నుంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హ మీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో వివిధ గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పల్లె పండుగ-2.0 కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.86 కోట్ల నిధులు మంజూరు చేశారు.
పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేనేజ్మెంట్ ఫెస్ట్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపా రు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో అభి నందించారు.
మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం గరుడ వాహనంపై స్వా మివారు దర్శనమిచ్చారు. ఉద యాన్నే ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యు వల్ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు.
‘నన్ను కమర్షియల్ ట్యాక్స్ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్ ట్యాక్స్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు.