Home » Guntakal
పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఊరే గించారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా రోడ్డు వేయకుండా ఉండడంతో మండలంలోని డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డొనేకల్లు నుంచి 1.5కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు(తారురోడ్డు) వేశారు.
విశాఖ, కడప మధ్య నడుస్తున్న తిరుమల డెయిలీ ఎక్స్ప్రెస్ను గుంతకల్లు వరకూ పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలసి న భోగేశ్వరస్వామి పునఃప్రతి ష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. భోగేశ్వరస్వామి పునఃప్రతిష్ఠతో పాటు నూతన శిఖర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విని యోగం చేపట్టారు. మధ్యా హ్నం అన్నదానం నిర్వహించారు.
పట్టణంలోని పోలీస్స్టేషన తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం రాత్రి పర్య టించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలో ఏమైనా సమస్య లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు.
వివిధ పనులపై స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కడి నీటి కుండలు ఎండమావులను గు ర్తుకు తెస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రజల దా హార్తి తీర్చేందుకు ఇక్కడ మూడు మట్టికుండలను ఏ ర్పాటు చేశారు.
పట్టణంలోని పాత స్టేట్బ్యాంకు సమీపంలో ప్రధాన రహదారిపై ఓ విద్యుతస్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. పూర్తిగా ఓ వైపు ఒరిగి ప్రమాదకరం గా మారింది. ఈ మార్గం గుండా నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు వె ళ్తూ ఉంటారు.
మండలంలోని న క్కనదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఇండియన ఆయిల్ కంపెనీ (ఐఓసీ)డిపోను మంగళవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తని ఖీ చేశారు. ఐఓసీ డిపోలో వచ్చిన డీజిల్, పెట్రోల్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రిటైల్ ఔట్లెట్లకు సకాలంలో డీజిల్, పె ట్రోల్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.