• Home » Guntakal

Guntakal

DOGS: ఏటీఎం వద్ద కుక్కల బెడద

DOGS: ఏటీఎం వద్ద కుక్కల బెడద

మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

MLA: రెండేళ్ల ప్రగతి కానుకగా పార్కు ఏర్పాటు

MLA: రెండేళ్ల ప్రగతి కానుకగా పార్కు ఏర్పాటు

రెండేళ్ల కూటమి పాలన ప్రగతికి కానుకగా చంద్రబాబు పార్కును ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగర్‌లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకీకరించిన చంద్ర బాబునాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రా రంభించారు.

MLA: బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాల పంపిణీ

MLA: బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాల పంపిణీ

పట్టణ సమీపంలోని గన్నె వారిపల్లి పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ ధ్వర్యంలో బీడీ కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు రుణ మం జూరు పత్రాలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వానికి పేదలపట్ల ఎంతో అభిమానమని, దీంతో పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

MLA: టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి

MLA: టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి

టీడీపీ ప్రభుత్వంతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని జక్కలచెరువు గ్రామంలో రూ. 20లక్షలతో డ్రైనేజీ కాలువను నిర్మించారు. ఎమ్మెల్యే గురువారం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు.

MLA: వర్షాభావం తట్టుకునే పంటలను ప్రోత్సహించాలి

MLA: వర్షాభావం తట్టుకునే పంటలను ప్రోత్సహించాలి

ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తదనుగు ణంగా పంటలసాగు ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఖరీఫ్‌సాగుపై గురు వారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

GOD: వైభవంగా పాండురంగ రథోత్సవం

GOD: వైభవంగా పాండురంగ రథోత్సవం

మండలంలోని ఉంతకల్లు గ్రామంలో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్ర పండరీపురంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో నిర్వహించిన రథోత్సవానికి వేల మంది భక్తులు తరలివచ్చారు.

ROAD: రోడ్డుపై మురుగు తొలగింపు

ROAD: రోడ్డుపై మురుగు తొలగింపు

మండలంలోని తార్కాపురం గ్రామంలో రోడ్డుపై పారతున్న మురుగునీటిని తొలగించేందుకు పంచా యతీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు రహదా రిపై ప్రవహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుండేది.

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత

గ్రామ పరిశుభ్రత మన అం దరి బాధ్యత అని జడ్పీ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ఆమె బుధవా రం మండలంలోని వేములపాడు గ్రామ పంచా యతీలో చేపట్టిన స్వచ్ఛతా పనులను పరిశీలించారు. అలాగే ఆమె జలధార కింద చేపడు తున్న పనులను పరిశీలించారు.

FARMERS: పంటల సాగుకు భూసార పరీక్షలు తప్పని సరి

FARMERS: పంటల సాగుకు భూసార పరీక్షలు తప్పని సరి

రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసే సమ యంలో భూసార పరీక్షలు చేయించుకోవా లని విశాఖపట్నం ఆగ్రో ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధనాధికారి డాక్టర్‌ కె .రాంబాబు, కేంద్ర వ్యవసాయశాఖ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అధికారి డాక్టర్‌ పి. రాము పేర్కొన్నారు.

WORKERS: యాప్‌ పనిచేయకపోతే మా కూలి ఎలా?

WORKERS: యాప్‌ పనిచేయకపోతే మా కూలి ఎలా?

ఉపాధిహామి పథకంలో యాప్‌ పనిచేయకపోతే తాము పనులు చేసిన కూలి సొమ్ము నష్టపోవాలా అని ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో వీరరాజు, ఏపీవో చిన్నమద్దిలేటిని ప్రశ్నించారు. వారు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధికూలీలు ఎంపీడీవో, ఏపీవోతో వాగ్వాదానికి దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి